తెలంగాణం

మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్​ కాంగ్రెస్​లో చేరిక

జోగిపేట,వెలుగు : జోగిపేట మున్సిపాల్టీ చైర్మన్ మల్లయ్య, వైస్​ చైర్మన్​ ప్రవీణ్​, కౌన్సిలర్​ సుమిత్ర, చేనేతసహకార  సంఘం మాజీ చైర్మన్​ సత్యం, మార్క్​

Read More

ఆర్ ఎల్ నగర్ లో యాక్సిడెంట్.. కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు

మేడ్చల్ జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ ఎల్ నగర్ లో అర్థ రాత్రి అతివేగంతో వచ్చిన ఓ కారు కరెంట్ పోల్ ని డీ కొట్టింది.

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లులివ్వకపోతే .. ప్రాణత్యాగానికైనా సిద్ధం: పోచారం

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.  బాన్సువాడలో పెండింగులో ఉన్న  డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండిం

Read More

‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా రాదు

    బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నామాజీ కొడంగల్, వెలుగు : వరద జలాల మీద ఆధారపడే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ

Read More

ఏప్రిల్ 21న బల్దియా సీఎస్​సీలు ఓపెన్

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు సర్కిల్ ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్ సీ) ఆదివారం ఓపెన్ చేసి ఉంటాయని కమిషనర్ రోనాల్

Read More

అమర్​నాథ్- యాత్రికులకు ‘గాంధీ’లో ఫిట్​నెస్ టెస్టులు

పద్మారావునగర్, వెలుగు : అమర్​నాథ్​యాత్రకు వెళ్లేవారికి గాంధీ హాస్పిటల్​లో ఫిట్​నెస్​సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు తెలిపారు.

Read More

చామల కిరణ్​కుమార్​పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

    పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి ఎల్బీనగర్, వెలుగు : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమా

Read More

ఫుడ్ పాయిజన్ ఘటనలో..ముగ్గురు వంట మనుషుల తొలగింపు

హైదరాబాద్, వెలుగు: నిర్మల్​జిల్లాలోని నర్సాపూర్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వంట సమయంలో శుభ్రత పాటించకుండా నిర్లక్ష

Read More

ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

ట్యాపింగ్ ఉచ్చులో ఖమ్మం పోలీసులు

    రిటైర్డ్‌‌ పోలీస్‌‌ ఆఫీసర్‌‌, కొందరు సీఐలపైనా ఆరోపణలు     తుమ్మలపై దాడికి ఇక్కడే

Read More

160 కిలోల నల్లమందు సీజ్

హైదరాబాద్, వెలుగు : దూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు భారీగా నల్లమందును సీజ్ చేశారు. శనివారం రూ.1.5 కోట్ల విలువైన 160 కిలోల నల్ల మందును పట్టుకున్నారు.

Read More

చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్‌‌

     41 తులాల బంగారం, రెండు కేజీల వెండి స్వాధీనం యాదాద్రి, వెలుగు : వరుస చోరీలు చేస్తున్న మహిళ సహా ముగ్గురు వ్యక్తులను యాదాద్రి

Read More

గుండెపోటుతో బీటెక్​ స్టూడెంట్​ మృతి

ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో ఇంజనీరింగ్​స్టూడెంట్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మం

Read More