తెలంగాణం

రాజాసింగ్ ర్యాలీలో దొంగలు హల్ చల్ .. ఫోన్లు, బంగారం పోయాయంటూ ఫిర్యాదులు

శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రలో దొంగలు హల్ చల్ చేశారు.  12 మంది బాధితులు తమ ఫోన్లు, బంగారం పోయిందం

Read More

అమెరికాలో చోరీ చేస్తూ పట్టుబడ్డ హైదరాబాద్, గుంటూరు అమ్మాయిలు

పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు.. దొంగతనం చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కారు. పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలు తెలుగు రాష్ట్రాలకు చెందిన

Read More

ప్రజాసేవ చేయడానికే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిండు : శ్రీధర్ బాబు

అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే  లక్ష్యంతోనే గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారం చిన్నప్పటినుంచే వంశ

Read More

ప్రేమించిన అమ్మాయి కేసు పెట్టిందని... పురుగుల మందు తాగిండు

ప్రేమించిన అమ్మాయి తన మీద ఫిర్యాదు చేసిందని..  పోలీస్  స్టేషన్ ఎదుట ఓ  యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వ

Read More

సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించండి : వివేక్ వెంకటస్వామి

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 5  హామీలను అమలు చేశామన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి.   పెద్దపల్లి

Read More

విస్తరణ బాట‌లో పొల్మోర్ స్టీల్‌ : యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు విడిభాగాలు సప్లయ్

మెదక్ ప్లాంట్ ను సందర్శించిన పోలాండ్ రాయబారి సెబాస్టియ‌న్ డొమ్‌జ‌ల్‌స్కి  పొల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్య

Read More

ఏప్రిల్​ 19న ఇలా చేయండి.. పాపాలు.. శాపాలు పోతాయి.. పురాణాల్లో ఏముంది..

 ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద

Read More

బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు : యశస్విని రెడ్డి

పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్న

Read More

ఏప్రిల్​ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..

ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి  ఏకాదశి విష్ణువుకు అంకితం చేసింది. చైత్రమాసం శుక్ల పక్షం ఏకాదశి తిథి &n

Read More

కాంగ్రెస్కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం , రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ

Read More

బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేయొద్దు: హెచ్చరించిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ దంతెవాడలో చిందనార్, తుమ్రిగుండ రహదారిని దిగ్బంధించారు మావోయిస్టులు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బిజేపి నేతలు, కార్యకర్తలు దూరంగా ఉండాలని హ

Read More

Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..

రాష్ట్రంలో అలా చిరుజల్లు కురిశాయో లేదో ఇలా మాడు పగిలే ఎండలు కొట్టే రోజులు వచ్చాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో

Read More

నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ

కరీంనగర్ లో 17,88,218 మంది  ఓటర్లు  పెద్దపల్లిలో 15,92,996 మంది ఓటర్లు  కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్, పెద్దపల్లి లోక

Read More