తెలంగాణం

‘ధూప దీపం’ ఎమ్మెల్యేల చేతుల్లోకి

నల్గొండ, వెలుగు:   ధూప దీప నైవేద్యం స్కీం కింద గుడుల ఎంపిక బాధ్యతను కూడా రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్యేలకే కట్టబెట్టింది. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ

Read More

ప్రధాని వచ్చే రోజే బీఆర్ఎస్ ధర్నాలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ​ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలన

Read More

సంజయ్​కి బెయిల్.. కరీంనగర్​ జైలు నుంచి ఇవాళ విడుదల

హనుమకొండ/ వరంగల్, వెలుగు:  బీజేపీ స్టేట్  చీఫ్​, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్, పోలీస్ కస్టడీ పి

Read More

బండి సంజయ్కు బెయిల్

8 గంటలపాటు ఆర్గ్యుమెంట్స్ ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్ పై ఈనెల 10న విచారణ వరంగల్: టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో

Read More

కవర్ అడ్డం పెట్టి సెల్ ఫోన్ చోరీ

దొంగలు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. ప్రజల కళ్లుగప్పి చోరీకి పాల్పడుతున్నారు. అందరూ చూస్తుండగానే విలువైన వస్తువులను ఈజీగా..చాకచక్యంగా దొంగిలిస్తున్న

Read More

TSPSC ఛైర్మన్ ను బర్తరఫ్ చేస్తే.. కేటీఆర్ బండారం బయటపడ్తది: జీవన్ రెడ్డి

పేపర్ లీకేజీ కేసులో టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తే కేటీఆర్ బండారం బయటపడుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.   జ

Read More

బెయిల్ వస్తుందా.. రాదా.. బండి సంజయ్ పై తీవ్ర ఉత్కంఠ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ వస్తుందా రాదా.. ఏం జరగబోతుంది. బెయిల్ పిటీషన్ పై హనుమకొండ జిల్లా కోర్టులో ఏప్రిల్ 6వ తేదీ గురువారం మధ్య

Read More

సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కన్‌మన్  సుఖేష్ చంద్రశేఖర్ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించాడు.  జైలు నుంచి  ఢిల్లీ సీఎం  

Read More

ఇసుకేస్తే రాలనంత జనం..ఊపిరాడక భక్తులు మృతి

నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో ఏం జరుగుతోంది. జాతర మూడు రోజులే ఎందుకు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం భక్తుల ఆగ్రహం..ఆవేదన ఇది.  సలేశ్వరంల

Read More

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే : వైఎస్ షర్మిల

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దర్యాప్తు

Read More

ఏప్రిల్ 8న బీఆర్ఎస్ ఆందోళనలు.. అదే రోజు మోడీ పర్యటన

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారనుంది రాజకీయం. ఏప్రిల్ 8న  ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ లో రెండో వంద

Read More

ఊపిరాడక ముగ్గురు భక్తులు మృతి

తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు మృతి చెందారు. సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా పోటెత్తడం

Read More

పేపర్ తన నుంచే లీకైందని విద్యార్థిని డిబార్ చేసిన అధికారులు

ఓ వైపు పదో తరగతి పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే.. మరో పక్క పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని లీకేజీకి కారణం అతడే అని ఆరోపిస్తూ

Read More