తెలంగాణం
ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : ఇతర రాష్ట్రాల మహిళల సంగతి ఏంటీ..!
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఆదిలాబాద్ నుంచి ఏపీ సరిహద్దుల వరకు ఉచితంగా వెళ్లొచ్చు.. టికెట్ కొనాల్సిన పని లేదు..
Read Moreఉద్యోగుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలపై మ్యానిఫెస్టోలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కొనియాడారు.
Read Moreఆర్టీసీ బస్సుల్లో డబ్బులు ఇవ్వకపోయినా.. జీరో టికెట్ ఇస్తాం : ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీ జర్నీ చేసే విధివిధానాలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడారు. పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. రేపు (డ
Read MoreECIL హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో గ్రాడ్యయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్(GEA), డిప్లమా /టెక్నీషియన్ అప్రెంటీస్(TA) కోసం అప్రెంటిస్ ష
Read Moreమేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం..
మేడ్చల్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 8వ తేది శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహ
Read Moreపల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ..
తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి బస్సుల్లో మహిళల
Read Moreజనం గుండె చప్పుడు ఏంటో విన్నా : ప్రజాదర్బార్ పై సీఎం ఎమోషనల్
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం జ్యోతిబాపూల
Read Moreవికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్.. మహిళను దారుణంగా హత్య చేసిన కిష్టయ్య
కళ్లు బైర్లు కమ్మే విషయం ఇది.. ఒళ్లు జలదరించే షాకింగ్ న్యూస్ ఇది.. మీరు ఒంటిపై బంగారు నగలు వేసుకుని బయటకు ఒంటరిగా వెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త.. అ
Read Moreప్రజల ఆకాంక్ష మేరకే.. ఎమ్మెల్యేగా పోటీ చేశా
చేన్నూరు ప్రజలకు కృతజ్ఞతలు సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా సింగరేణి ఎన్నికల్లో ఐన్టీయూసీని గెలిపించండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ &n
Read Moreతెలంగాణ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్.. ఎంఐఎం నేతకు చాన్స్
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం
Read Moreకబ్జాల నుంచి భూములను కాపాడండి.. కలెక్టరేట్ ఎదుట అద్రాస్ పల్లి గ్రామస్తుల నిరసన
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారంటు మూడు చింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టా
Read Moreకూకట్పల్లి JNTU యూనివర్సిటీలో మెగా జాబ్మేళా
నిరుద్యోగులకు శుభావార్త..ఉద్యోగ కల్పనే లక్ష్యంగా హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్
Read Moreఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ
Read More












