తెలంగాణం
దొరలపై ప్రజలు గెలవబోతున్నారు : రాహుల్, ప్రియాంక ట్వీట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికరమై ట్వీట్ చేశారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారంటూ గట్టి నమ్మకం వ్యక్తం చే
Read Moreరూల్స్ బ్రేక్ చేసిన దుర్గం చిన్నయ్య.. బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్కు వెళ్లిన అభ్యర్థి
బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య రూల్స్ బ్రేక్ చేశారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ
Read Moreజనగామలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్
Read Moreహైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి: కేటీఆర్
జూబ్లీహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఆయన ఫ్యామిలీతో ఓటేశారు. ఒక తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పారు. తను ఒక మంచి నాయకుడిక
Read Moreఎన్నికలప్పుడే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకుంటుండు : రేవంత్ రెడ్డి
నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ వద్ద జరిగింది ఓ వ్యూహాత
Read Moreబాగువ కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి.. స్వల్ప ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా ముధోల్ లోని ముక్తదేవి గల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు బాగువ దుస్తులతో ఓటు వేయడానికి వెళ్లారు. ఈ ఘటనతో వెంటనే అప్
Read Moreపోలింగ్ డే :10 గంటల వరకు 11 శాతం ఓటింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 11 శాతం పోలి
Read Moreఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లా క్యాటరింగ్ కూలీలుగా మైనర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్యాటరింగ్ కూలీలుగా మైనర్ స్టూడెంట్స్ మారారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని గవర్నమెంట్ డిగ్రీ
Read Moreఅసెంబ్లీ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భా
Read Moreతెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది : సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. కొన్ని
Read Moreఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర
Read Moreఉత్సాహంగా ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఓటర్లు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయినా వెంటనే.. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస
Read More












