
తెలంగాణం
భట్టి నివాసంలో కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం..
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల చిచ్చు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా సీఎల్పీ నేత
Read Moreనిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలె : పన్నాల హరీష్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తోందని మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు.
Read Moreమానకొండూరు చెరువు కట్ట సమీపంలో బీఎస్పీ జెండా గద్దె కూల్చివేత
కరీంనగర్ లోని మానకొండూరు చెరువు కట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బీఎస్పీ జెండా గద్దెను కూల్చివేశారు. దీంతో బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ
Read Moreబండి సంజయ్కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలె : పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన
Read Moreచిన్నారి కేసు : పాప ఇంటికి చేరుకున్న మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. బాధిత కుటుంబానికి పరామార్శించేందు
Read Moreకిడ్నీ పేషెంట్స్ కు ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు పెట్టినం : మంత్రి హరీశ్ రావు
డయాలసిస్ పేషంట్లకు సేవలు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రమే ఛాంపియన్ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు
Read Moreజగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర్ ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశా
Read Moreనిర్మల్ కాంగ్రెస్లో గందరగోళం
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం బీజేపీలో చేరుతారని కొందరు, టీఆర్ఎస్ లో చేరుతారని మరికొందరు అయోమయంలో కాంగ్రెస్కార్యకర్తలు
Read Moreహెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచారం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. హెటిరో ల్యాబ్ ఇండస్ట్రీలోకి చిరుత పులి ప్రవేశ
Read Moreసిద్దిపేట, గజ్వేల్ మున్సిపాల్టీల్లో మోడ్రన్ లేఅవుట్లు
సిద్దిపేట, వెలుగు: పడావుగా ఉన్న అసైన్డ్ భూములను సేకరించి రియల్ వెంచర్లుగా మార్చి ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపాల్టీల పరిధిలో &nb
Read Moreమంచిర్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం, ఆరుగురు సజీవ దహనం
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో ఇల్లు దగ్ధం కావడంతో, ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
కామారెడ్డి , వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మెయిన్గేటు ధర్నా
Read Moreకొత్త మండలాల కోసం ఆగని లొల్లి..పల్వంచ ప్రకటనపై చర్చ
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా 5 మండలాలను ఏర్పాటు చేస్తూ ఫైనల్ గెజిట్నోటిఫికేషన్ ఇచ్చింది. అయ
Read More