
తెలంగాణం
కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు
కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగి
Read Moreబాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పంచనామా
దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన బాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పంచనామా నిర్వహిస్తున్నారు. పంచనామా వివరాలను మొత్తం 4 పేజీల్లో వైద్యులు నమోదు చేస్
Read Moreదుబాయి నుంచి సాక్సుల్లో బంగారం తరలింపు
హైదరాబాద్ : అక్రమ బంగారం రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు కొత్తకొత్త మార్గాలు కనిపెడుతూ సవాల్ విసురుతున్నారు. ఈ
Read Moreరాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలనే బీఆర్ఎస్ ఏర్పాటు : మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సం
Read Moreమూసీతో పాటు రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్
Read Moreనా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు
పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్
Read Moreప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా : వైఎస్ విజయమ్మ
పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా అంటే షర్మిల నాయకత్వంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అవుతుందన
Read Moreఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్కు ఈడీ నోటీసులు.. !
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న ఈడీ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఏ కేసుకు సంబంధించి
Read Moreపాలేరు ప్రజల కష్టంలో పాలుపంచుకుంటా : వైఎస్ షర్మిల
రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక నుంచి పాలేరు బిడ్డ అని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా.. పాలేరు ప్రజల ప్రతీ కష్టంలో, ప్రతీ బాధలో
Read Moreదమ్మాయి గూడచిన్నారి మృతి.. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్
Read Moreకాకా వర్థంతికి గవర్నర్ ను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి దంపతులు
ఈనెల 22న కాకా వెంకటస్వామి వర్థంతి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సైను బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి దంపతులు ఆహ్వానించారు. ఈ మ
Read Moreకరీంనగర్ లో విధులు బహిష్కరించిన వీఆర్ఏలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో వీఆర్ఏలు విధులు బహిష్కరించారు. కొత్త రెవెన్యు చట్టం ప్రకా
Read Moreప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ..అభివృద్ధి పనులపై చర్చ
ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మోడీకి విన
Read More