
తెలంగాణం
తెలంగాణ పాడి పరిశ్రమకు నాలుగేళ్లలో రూ.2,128 కోట్లు
తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర మ
Read Moreఅసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం స
Read Moreవికారాబాద్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ మృతి
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో వారం రోజులక్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది
Read Moreఫాం హౌస్ కేసు : హైకోర్టులో జగ్గుస్వామి సోదరుడి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కేరళ వైద్యుడు జగ్గు స్వామి సోదరుడు మణిలాల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తనక
Read Moreఇంటికి చేరుకున్న బాలిక మృతదేహం
దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య చిన్నారి మృతదేహం ఇంటికి చేరుకుంది. బంధువులు, స్థానికులకు ఆందోళన మధ్య పోలీసులు డెడ్ బాడీని ఇంటికి తరల
Read Moreఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స
Read Moreదమ్మాయిగూడలో ఉద్రిక్తత.. అంబులెన్స్ అడ్డుకున్న స్థానికులు
దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ కు బాలిక డెడ్ బాడీ తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అంబులెన్స్ ను అడ్డుకున్న స్థానికులు
Read Moreసెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహించినం : హరీశ్ రావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్నే నిలుపుకోలేకపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇటీవల జ
Read Moreజేఎల్ పోస్టులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు
జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణను టీఎస్పీఎస్పీ వాయిదా వేసింది. ఈ నెల 20 నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. 1392 జేఎల్ పోస్టులకు
Read Moreనిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్ల పరం అవుతున్నయ్ : కోదండరెడ్డి
భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయినా కేసీఆర్ నెరవేర్చాలె: కోదండరెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలోని నిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్
Read Moreముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేస
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : సౌత్ గ్రూప్ కీలక వ్యక్తుల్లో కవిత.. సీబీఐ చార్జిషీట్లో సంచలన విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఐబీ దాఖలు చేసిన తొలి చార్జిషీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారమే ఆమోదించింది. దాన్న
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలోని ఎస్పీ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సందర్శించారు. మధ్యాహ్నం 1.38 గంటలకు ఆఫీస్కు చేరుకున
Read More