
తెలంగాణం
కేటీఆర్ ను సీఎం చేసేందుకే..బీఆర్ఎస్ పెట్టిండు : రాజగోపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా : మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని ఐదు లక్షల అప్పుల కుప్పగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల
Read Moreప్రజాస్వామిక తెలంగాణే మా లక్ష్యం: మర్రి శశిధర్ రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈనెల 15న జరిగే బండి సంజయ్ ప్రజా సంగ్రామ
Read Moreషర్మిల ఆమరణ దీక్ష.. క్షీణించిన ఆరోగ్యం
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలుస్తోం
Read Moreజగిత్యాలలో వింత సంఘటన.. శునకానికి పురుడు
జగిత్యాల జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రాయికల్ మండలంలోని రామోజీపేట్ గ్రామంలో వేల్పుల సరిత, స్వామి యాదవ్ దంపతులు ఇంట్లో ఒక కుక్కను పెంచు
Read Moreప్రొటో కాల్ పాటించడం లేదంటూ తిమ్మాపూర్ లో ఎంపీటీసీల నిరసన
కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీటీసీలు నిరసన తెలిపారు. ప్రొటో కాల్ పాటించడం లేదంటూ మండల పరిషత్ కార్యాలయం ఎ
Read Moreకేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు : బండి సంజయ్
జగిత్యాల : రాష్ట్రంలో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చుపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. గిరిజను
Read Moreటీపీసీసీ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీల్లో స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి
Read Moreతెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: కేఏ పాల్
తెలంగాణలో మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని
Read Moreవివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం : సీహెచ్ విద్యాసాగర్ రావు
స్వామి వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గీతా వి
Read Moreతాడిచర్ల మైన్స్ను ప్రైవేటుకు అప్పగించిన పాపం కేసీఆర్దే : వివేక్
తాడిచర్ల మైన్స్ అనేది దాదాపు రూ.20వేల కోట్ల భారీ కుంభకోణమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తాడిచర్ల మైన్స్ ను ఏఎంఆర్
Read Moreఅప్పులపై చర్చ కోసమే అసెంబ్లీ సమావేశాలు : కోదండరాం
అప్పుల మీద చర్చ కోసమే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద కొత్త ఆలోచనలు లేవని.. ఉన్నవి పూర్
Read Moreరాష్ట్రానికి BJP నుంచి రక్షణ BSPనే ఇవ్వగలదు: RS ప్రవీణ్ కుమార్
తెలంగాణకు బీజేపీ నుండి రక్షణ కేవలం బీఎస్పీనే ఇవ్వగలదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి
Read Moreసింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదు: కిషన్ రెడ్డి
సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరసారి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చే
Read More