తెలంగాణం
ఎనుగల్లో విషాదం.. చెల్లి పెళ్లి చేయలేక అన్న ఆత్మహత్య
చందుర్తి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లెలు పెళ్లి చేసేందుకు డబ్బు లేక అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా
Read Moreనల్గొండ నా దత్తతలోనే ఉంది : సీఎం కేసీఆర్
నా డ్యూటీ, ఎమ్మెల్యే భూపాల్ డ్యూటీ ఇంకా అయిపోలే నకిరేకల్ నియోజకవర్గం పైనా ప్రత్యేక దృష్టి పెడ్తా
Read Moreనోడల్ ఆఫీసర్లే కీలకం : వి.పి. గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు: తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. సోమవారం &n
Read Moreఈసారి అధికారంలోకొస్తే ఉద్యోగాలు, ఇండ్లు ఇస్తం: కేసీఆర్
అధికారంలోకి వస్తే వచ్చే ఐదేండ్లలో ఉద్యోగాలు, ఇండ్ల నిర్మాణం ప్రయారిటీగా తీసుకుంటామని సీఎం కేసీఆర్అన్నారు. ‘నెక్స్ట్ ఉద్యోగాల వైపు పోతం. తెలంగాణ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లి బెయిల్&
Read Moreచెన్నూర్లో కాంగ్రెస్ జోష్.. వివేక్కు జై కొడుతున్న యూత్
చెన్నూర్లో కాంగ్రెస్ జోష్ 40 వేల ఉద్యోగాల హామీతో వివేక్కు జై కొడుతున్న యూత్ గులాబీ పార్టీకి గుడ్బై చెప్తున్న లీడర్లు, ప్రజాప్రతినిధులు&nbs
Read Moreఉప్పల్ సెగ్మెంట్లో ప్రభాకర్ను గెలిపించాలి : అమిత్ షా
ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్ర
Read Moreవారి ఓట్లే కీలకం.. వలస ఓటర్లపైనే గెలుపు ఆశలు!
హైదరాబాద్/ పరిగి : రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే హైదరాబాద్, ముంబై, పుణె నగరాలకు ప్రత్యేక వాహనాలు పంపించి మరి వలస ఓటర్లను తీసుకొస్తారు. బస్సులు, ట్
Read Moreఅనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య
ముషీరాబాద్, వెలుగు : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు (63) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడలో నివ
Read Moreటీడీపీ మద్దతు ఏ పార్టీకి..?.. నేటికీ స్పష్టత ఇవ్వని అధిష్టానం
ఓటు ఎవరికి వేయాలో తెలియని డైలమాలో పార్టీ క్యాడర్ హైదరాబాద్, వెలుగు : తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ పార్టీక
Read Moreఈసీ తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము తెలంగాణలోనే ఎక్కువ
ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన సొత్తు పట్టివేత మన రాష్ట్రంలో సీజ్చేసిన మొత్తం విలువ 659 కోట్లు &
Read Moreపోలీసులు అలర్ట్గా ఉండాలి : అజయ్ వి.నాయక్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి.
Read Moreకేసీఆర్ పాలన అంతమైతేనే..ప్రజలు బాగుపడ్తరు : వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు బాల్క సుమన్&zwn
Read More











