
తెలంగాణం
ఏదులాపురాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం లో కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని దేశంలోనే అత్యు
Read Moreఅశ్వారావుపేట మండలం తిరుమల కుంట అటవీలో ఆకట్టుకునే అందాలు!
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట అటవీ ప్రాంతంలోని లోతు వాగు బ్రిడ్జి సమీపంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపర్లను అమితంగా ఆకట్టుకు
Read Moreభద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల కోలాహలం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రాముని సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉదయ
Read Moreగుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం అటవీ ప్రాంతం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆష
Read Moreపర్యావరణ హిత ఇటుకల తయారీపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యావరణ హిత ఇటుకల తయారీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వీ పాటిల్సూచించారు. కొత
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ
పాలమూరు, వెలుగు: టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగ
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్నచింతకుంట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్లే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి
Read Moreచేగుంటలో చేతబడి చేశారన్న అనుమానంతో .. చెప్పులు మెడలో వేసిన గ్రామస్తులు
చేగుంట(నాగర్ కర్నూల్), వెలుగు: చేతబడి చేశారన్న అనుమానంతో ఓ వృద్దుడి మెడలో చెప్పులు వేసి కమ్యూనిటీ హాల్లో బంధించడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలు
Read Moreకొత్తగూడెం కార్పొరేషన్లో డివిజన్ల ఫైనల్ డ్రాఫ్ట్ ఇంకా ప్రకటించలే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్లో డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్ ఈ నెల 21న ప్రకటించాల్సి ఉన్నా ఇంకా ప్రకటిం
Read Moreమంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపిన లీడర్లు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మంత్రి వివేక్ వెంకటస్వామిని బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, లింగాల రవికుమార్, మాల మహానాడు సీనియర్ నాయక
Read Moreగోపాల్ పేటలో భారీ కొండ చిలువ కలకలం
గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని అవుసుల కుంట చెరువు దగ్గర 13 అడుగుల పొడవైన కొండచిలువను సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ &nbs
Read Moreకేపీ జగన్నాథపురంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడిగా మారింది. అమ్మవారికి న
Read Moreమహబూబ్ నగర్ జిల్లా : రైతుల ఖాతాల్లో రూ. 372 కోట్లు జమ
నాగర్ కర్నూల్ టౌన్/మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతు భరోసా కింద ఇప్పటి వరకు నాగర్కర్నూల్ జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ.372.21 కోట్లు
Read More