
తెలంగాణం
కేసీఆర్ పదేండ్లు బొమ్మ ఇండ్లు చూపించి ఓట్లు వేయించుకుండు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కేసీఆర్ వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ ఇండ్లు చూపించుకుని ఓట్లు
Read Moreఅన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్
బనకచర్లపై తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు వెళ్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం బనకచర్ల విషయంలో తెలంగాణకు న
Read Moreమావోయిస్టులకు మరో దెబ్బ: పోలీసుల ఎదుట 12 మంది నక్సలైట్లు సరెండర్
హైదరాబాద్: వరుస ఎన్ కౌంటర్లలో అగ్ర నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 12 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు
Read Moreవనపర్తి కోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి : ఎంఆర్ సునీత
వనపర్తి, వెలుగు: వనపర్తి కోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. జిల్లా కోర్టు &nb
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో బోగస్ పత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్ కేసులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బోగస్ పత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ బదావత్ సంతోష్ స్పష్టం చేశారు
Read Moreఆధార్ ఉంటేనే తత్కాల్ టిక్కెట్.. IRCTC యాప్లో లింక్ చేయండిలా..
జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్కింగ్ చేసుకునే వ్యక్తులకు ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన సంగత
Read Moreవ్యవసాయ కనెక్షన్ల మంజూరులో ఆలస్యం చేయవద్దు : జూపల్లి కృష్ణారావు
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
Read Moreకేసీఆర్ దత్తత తీసుకుని ఆగం జేసిండు.. వాసాలమర్రిని ఆదుకుంటున్నం: మంత్రి పొంగులేటి
దత్తత తీసుకుంటున్నానని చెప్పి వాసాలమర్రిని మాజీ సీఎం కేసీఆర్ ఆగం చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఆగవ్వకు అన్నం పెట్టి.. వాసాలమర్రిని రోల్
Read Moreనాగర్ కర్నూల్ పట్టణంలో కాలేజీ బిల్డింగ్ కు .. రూ.9 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త బిల్డింగ్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కూ
Read Moreసైబర్ నేరగాళ్ల వల.. రెట్టింపు లాభం వస్తుందని ఆశతో.. రూ.2.26 లక్షలు పోగొట్టుకున్న మెదక్ వ్యక్తి
శివ్వంపేట, వెలుగు: సైబర్నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.2.26 లక్షలు కాజేశారు. ఎస్సై మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలంలోని ఎదుల్లాపూ
Read Moreమంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసిన సంగారెడ్డి కలెక్టర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను స్థానిక
Read Moreమంత్రి వివేక్ వెంకటస్వామిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
కౌడిపల్లి/చిలప్ చెడ్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామిని మెదక్ జిల్లా గ్
Read Moreకరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాంలో కొత్త కోర్సు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బీకాంలో కొత్త కోర్సు రిటైల్ ఆపరేషన్స్&z
Read More