తెలంగాణం
భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పట్టివేత ..ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వనాథ కాలనీకి చెందిన గుంజి ఐలయ్య అనే వ్యక్తి ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తు
Read Moreగ్యాస్ కొరత లేకుండా చూడండి..చిరు వ్యాపారులను రక్షించాలి..కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్
Read Moreనేరెళ్లలో కోతుల బెడద తీర్చిన సర్పంచ్
కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో గ్రామంలో కోతుల బెడద తీరుస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సర్పంచ్ దంపతులు నిలబెట్టుకున్న
Read Moreఖేలో ఇండియా పోటీలకు ఆదివాసీ క్రీడాకారులు
భద్రాచలం,వెలుగు: ఛత్తీస్గఢ్ లో ఈనెల 25 నుంచి వచ్చే నెల4 వరకు జరిగే ఖేలో ఇండియా పోటీలకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో చదివే ఆలెం వెంకటప్రసాద్, కురుసా నవీన్
Read Moreరైస్ మిల్లు డబ్బులు పక్కదారి.. ముగ్గురు సిబ్బందిపై కేసు
ఇబ్రహీంపట్నం, వెలుగు: రైస్ మిల్ డబ్బులను పక్కదారి పట్టించిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇబ్ర
Read Moreడ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులపై దాడి ..ఇద్దరిపై కేసు నమోదు
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశ
Read Moreసమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలి : మంత్రి కొండా సురేఖ
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కొ
Read Moreగవర్నమెంట్ జాబ్ రావట్లేదని యువకుడు మనస్థాపం.. ఆ తరువాత ఏం చేశాడంటే
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోల
Read Moreఎంతపని చేశావయ్యా..! యాక్సిడెంట్చేశాడు.. మనస్థాపంతో ఏంచేశాడంటే..
ఇబ్రహీంపట్నం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపిన
Read More60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం..వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులు
హనుమకొండ, వెలుగు: గ్యాస్ కొరత నేపథ్యంలో కొంతమంది షాపుల యజమానులు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర సివిల్ సప్
Read Moreఅధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తీర్చాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తోందని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల సమస్యలను
Read Moreమంత్రి వివేక్ చొరవతో కొత్త కరెంట్ లైన్
జైపూర్ (వెలుగు) వెలుగు: భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కరెంట్ లైన్ సమస్య మంత్రి వివేక్ వెంకట స్వ
Read More99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి సీతక్క
ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ సేవ చ
Read More












