
తెలంగాణం
మా భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దు .. సర్వేకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న పోడు రైతులు
వీర్నపల్లి, వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దని రైతులు ఫారెస్ట్ ఆఫీసర్స్ ను వేడుకున్నారు. రాజన్న
Read Moreజాండిస్ సోకి దెబ్బతిన్న చిన్నారి లివర్ .. దాతల సాయం కోసం పేరెంట్స్ వేడుకోలు
చిన్నారి మనీశ్ కు పెద్ద జబ్బు ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ. 25 లక్షలు అవసరం రాజన్న సిరిసిల్ల,వెలుగు: మూడేండ్ల బాబు జాండిస్ వ్యాధితో బాధపడు
Read Moreహామీల అమలుకు కమిటీ వేయండి : జస్టిస్ చంద్రకుమార్
జస్టిస్ చంద్రకుమార్ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని
Read Moreమాది ఇన్నోవేటివ్ సర్కార్ : సీఎం రేవంత్
ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణే కేంద్రం: సీఎం రేవంత్ బడా ఇన్వెస్టర్లతో తెలంగాణ ఆడ బిడ్డలు పోటీపడ్తున్నరు కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేస్తం డేట
Read Moreవ్యయ నియంత్రణలో..సింగరేణికి జాతీయ స్థాయి గుర్తింపు.. మెగా పరిశ్రమల విభాగంలో మూడో స్థానం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి వ్యయ నియంత్రణ చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎమ్ఏఐ)
Read Moreలైంగికదాడి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష .. ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు
కాగజ్ నగర్, వెలుగు: లైంగిక దాడికి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్
Read Moreహ్యామ్ ప్రాజెక్టుపై పునరాలోచించండి.. సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం అమలు చేయనున్న హ్యామ్ ప్రాజెక్టుపై పునరాలోచించాలని సీఎం రేవంత్ రెడ్డిని బిల్డర్
Read Moreమేడారంలో పెరిగిన రద్దీ.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్
Read Moreనమ్మించి మోసం: బంగారం అమ్ముతామని.. రూ.కోటితో పరారీ
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని దుండగులు రూ.కోటితో పరారయ్యారు. మార్క
Read Moreటెట్ ఎగ్జామ్స్ షురూ.. తొలిరోజు 72.52 శాతం మంది హాజరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పేపర్–2 మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు పరీక
Read Moreఫ్యాకల్టీ, సౌలతులకు కొరత మెడికల్ కాలేజీలు ఎక్కువైనందుకే..
ఎన్ఎంసీకి రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, డీఎంఈ వివరణ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర
Read Moreరోహింగ్యాలకు ఫేక్ సర్టిఫికెట్లపై ఎంక్వైరీ..జీహెచ్ఎంసీని రిపోర్ట్ కోరిన ఇంటెలిజెన్స్
బల్దియా బర్త్, డెత్సర్టిఫికెట్లపై భారత జాతీయులుగా ధ్రువీకరణ కేంద్ర హోంశాఖ హెచ్చరికలతో రంగంలోకి స్టేట్ఐబీ వెరిఫై చేసి రిపోర్ట్ఇవ్వాలన
Read Moreసుధీర్ రెడ్డి.. పార్టీని, ప్రజలను మోసం చేసిండు .. మధుయాష్కి గౌడ్
ఎల్బీనగర్, వెలుగు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మిన నాయకులను, పార్టీనే కాకుండా మోసపూరిత హామీలతో ప్రజలను కూడా మోసం చేశాడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,
Read More