తెలంగాణం
హైదరాబాద్ లో పూర్తిగా నీట మునిగిన MGBS బస్ స్టాండ్.. వరదలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..
వెలుగు నెట్వర్క్: నగరాన్ని వర్షం వదలడం లేదు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సిటీలోని పలుచోట్ల నాన్ స్టాప్ వర్షం కురిసింది. వరదలతో హ
Read Moreముంచెత్తిన వాన.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు వానలు
వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి 
Read Moreపాలగోరీ కథ సుఖాంతం.. అడవిని ఖాళీ చేసిన ఆదివాసీ గిరిజనులు
అడవిని ఖాళీ చేసిన ఆదివాసీ గిరిజనులు భారీగా మోహరించిన ఫారెస్ట్ అధికారులు గిరిజనులు వేసుకున్న గుడిసెల తొలగింపు కవ్వాల్ టైగర్ జోన్ల
Read Moreమోగనున్న స్థానిక ఎన్నికల నగారా.. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్
నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్తో సీఎస్, డీజీపీ కీలక భేటీ ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలుపుతూ ప్లాన్ అందజేయనున్న సర్కారు ప
Read Moreబీసీలకు 42% కోటాపై జీవో రిలీజ్.. లోకల్ బాడీ ఎలక్షన్స్కు లైన్ క్లియర్
ఆర్టికల్స్ 243 డీ (6), 243 టీ(6) ప్రకారం రాష్ట్ర సర్కార్ కీలక ఉత్తర్వులు సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడుగు ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే
Read Moreఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరిగుట్ట దేవస్థానం.. టూరిజం ఎక్సలెన్స్కు ఎంపిక
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తమ పర్యాటక క్షేత్రం గా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ పర
Read Moreఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపై కొరడా.. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై కేసులు
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీలు, రైతుల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్న వ్యాపారులపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శుక్రవారం (సె
Read Moreనల్గొండ జిల్లాలో ఐదుగురికి హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
నల్గొండ జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్ వచ్చింది. ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు
Read Moreబీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..
హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక జీవోన
Read Moreహైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్స్.. ఈసారి ఏ రూట్లో అంటే..
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నగరానికి మరో రెండు వందే భారత్ కొత్త రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ సిటీకి వం
Read Moreతెలంగాణ కొత్త డీజీపీగా బి.శివధర్ రెడ్డి.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..
తెలంగాణ డీజీపీగా బి.శివధర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. శు
Read Moreకన్నతల్లే కాల సర్పం అయ్యింది.. జనవరిలో ఒక కొడుకు.. ఇప్పుడు మరో కొడుకు హత్య.. మహబూబాబాద్ జిల్లాలో..
అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ.. ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ.. చిరు చిరు అడుగులు వేస్తూ.. అమ్మ వేలు వదలకుండా ఉండే చిన్నారులంటే ఏ తల్లికైనా ఎంతో అపుర
Read Moreఅక్రమ సరోగసీ రాకెట్పై ఈడీ దాడులు.. డాక్టర్ నమ్రత సంచలన ప్రకటన
హైదరాబాద్: హైదరాబాద్ జోనల్ ఆఫీస్కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు, సెప్టెంబర్ 25, 2025న హైదరాబాద్, విజయవాడ,
Read More












