
తెలంగాణం
దోస్త్ రిజిస్ర్టేషన్ల గడువు 25 వరకు పెంపు..28న థర్డ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్
హైదరాబాద్, వెలుగు: దోస్త్ రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గడువును ఈ నెల 25 వరకు పెంచినట్టు దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్
Read MoreAIDSకు మెడిసిన్ వచ్చింది.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లతో హెచ్ఐవీ మాయం
లెనకాపవిర్ అనే మెడిసిన్ తో 99.9% రక్షణ వాషింగ్టన్: హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు పడింది. యెజ్టుగో బ్రాండ్తో
Read Moreపంచాయితీలు వద్దు.. బనకచర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం
గోదావరిలో కావాల్సినన్ని నీళ్లు.. ఎవరి శక్తి మేరకు వాళ్లు తీసుకోవచ్చు: చంద్రబాబు తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటదో కట్టుకోవచ్చు సముద్రంలో క
Read Moreకమలంలో కాళేశ్వరం కాక! ..తలోమాట మాట్లాడుతున్న బీజేపీ లీడర్లు
ప్రాజెక్టు అద్భుతమంటూ ఈటల కితాబు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి, సంజయ్ డిమాండ్ అయోమయంలో పార్టీ క్యాడర్ హైదర
Read More618 మంది లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు.? ప్రభాకర్రావుపై సిట్ ప్రశ్నల వర్షం
618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ట్యాపింగ్ లిస్టులో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? మావోయిస్టుల పేరుతోనే అన
Read Moreటెన్త్ క్వశ్చన్ పేపర్ వంద మార్కులకు!.. పార్ట్ 1లో 75 మార్కులు.. పార్ట్ 2లో 25 మార్కులు
ఒకే క్వశ్చన్ లో పార్ట్ 1,2 ప్రశ్నలు పెట్టే యోచన కసరత్తు చేస్తున్న ఎస్సీఈఆర్టీ అధికారులు టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయాల
Read Moreయూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ 2047 &n
Read Moreరాజేంద్రనగర్ లో గంజాయి ముఠా అరెస్ట్.. ఐదు కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం..
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓట
Read Moreహైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం: గర్భిణి ప్రాణం తీసిన కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కింద పడి..
హైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలయ్యింది. గురువారం ( జూన్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివర
Read Moreగుడ్ న్యూస్: రైతుల అకౌంట్లో రూ. 30 వేలు పడ్డయ్
తెలంగాణలో ఐదు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూన్ 19న రూ.1189.43 కోట్లు రిలీజ్ చేసింది. 4 లక్షల 43 వేల మంది రైతు
Read Moreనీళ్ల వాటాపై సీఎం రేవంత్ చెప్పేవి అబద్దాలు : హరీశ్ రావు
సీఎం రేవంత్ కు బేసిక్స్ తెలియవ్.. బేసిన్సి తెలియవని సెటైర్ వేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో రేవంత్ కు తెల్వదన్నారు. ముఖ్
Read MoreGood News: వొడాఫోన్ ఐడియా సరికొత్త టెక్నాలజీ.. నెట్వర్క్ లేకుండా ఆడియో వీడియో కాల్స్ చేయొచ్చు
ఇండియాలో ప్రముఖ టెలికం ఆపరేటర్ వొడాఫోన ఐడియా (Vi) తన సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిద్దమైంది. కొత్త టెక్నాలజీలో దేశంలో మొబైల్ నెట్ వర్క్ లేని మారు మూ
Read Moreహైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా..
హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై అటు హైడ్రా, ఇటు జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదుల మేరకు ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపడుతున్న
Read More