తెలంగాణం

టీఎస్ ఈసెట్ ​ఫస్ట్ ఫేజ్​లో 9,680 సీట్లు భర్తీ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 9,680 మందికి సీట్లను కేటాయించగా..ఇంజినీరింగ్​లో 82%(9,6

Read More

ఆగస్టు 16న మహానది పరిశీలనకు కమిటీని అపాయింట్​ చేసిన ఇరిగేషన్ శాఖ

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం, దాని సమీప ప్రాంతాలను పోలవరం బ్యాక్ వాటర్, గోదావరి వరదల నుంచి రక్షించడానికి చేపట్టాల్సిన చర్యలపై స్టడీ చేయాలని ఇరిగేషన్​డి

Read More

పీజీ మెడికల్, డెంటల్‌ సీట్లకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌

 వరంగల్​సిటీ, వెలుగు : రాష్ట్రంలోని పీజీ వైద్యవిద్య  కోర్సుల్లో యాజమాన్య కోటాలో  ప్రవేశాలకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు కా

Read More

హైదరాబాద్​లోని అన్ని సెగ్మెంట్లలో పోటీచేస్తం: విశారదన్ మహరాజ్

ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ 90 శాతం బహుజనులను పది శాతం అగ్రవర్ణాలు ఏలుతున్నాయి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం తేవడ

Read More

లోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఒకటి నుంచి పదో తరగతి దాకా తెలంగాణలో చదివి, తర్వాత ఇంటర్ చెన్నైలో పూర్తి చేసిన స్టూడెంట్ ప్రశంస రాథోడ్​కు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలన

Read More

మీ దయుంటే గెలుస్త.. లేదంటే ఇంట్ల కూసుంట : మంత్రి కేటీఆర్​

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: ఓట్లు అనంగనే చాలా మంది పిచ్చోళ్లు మోపైతరని, మందు పోస్తరని, పైసలు పంచుతారని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. &lsquo

Read More

రేషన్ డీలర్ల కమీషన్ ఇకపై రూ.1,400

హైదరాబాద్‌‌, వెలుగు: రేషన్‌‌ డీలర్ల కమీషన్‌‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రస్తుతం టన్నుకు రూ.900 కమీష

Read More

టీవీవీపీల్లో 3124 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆసుపత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతిలిచ్చ

Read More

16 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం

మొదటి దశలో 10 వేల మందికి చెక్కులు  పంపిణీ చేయాలని మంత్రి హరీశ్  ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: మైనార్టీలకు ఈనెల 16 నుంచి రూ.లక్ష ఆర్

Read More

బుద్వేల్​లో ప్రభుత్వ భూములు అమ్మొద్దు : బీజేపీ నేతలు

గండిపేట/ శంషాబాద్: వెలుగు: బుద్వేల్ భూములను అమ్మొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బుద్వేల్‌‌‌‌లోని ప్రభ

Read More

స్కీమ్​లపై అంతా గందరగోళం..గృహలక్ష్మి ఒక్కోచోట ఒక్కో తీరు!

దేనికి ఎప్పుడు అప్లయ్​ చేసుకోవాల్నో.. ఎక్కడ  చేసుకోవాల్నో చెప్తలే ఏ డాక్యుమెంట్లు పెట్టాల్నో కూడా చెప్పెటోళ్లు లేరు రెండు, మూడు రోజులే గడు

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ స్వాధీనం

రంగారెడ్డి జిల్లా : ఇటీవల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారుల

Read More