తెలంగాణం

హైదరాబాద్, బెంగుళూర్ హైవేపై ట్రాఫిక్​ జామ్

జడ్చర్ల, వెలుగు : హైదరాబాద్, బెంగుళూర్​ హైవేపై మంగళవారం ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు హైవేపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు వాహనాలను వన

Read More

మెదక్ కలెక్టరేట్ కు పోవాలంటే కష్టాలే.. 

 మెదక్, వెలుగు : మెదక్​ కలెక్టరేట్​కు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. మెదక్ –-చేగుంట మెయిన్​ రోడ్డు నుంచి

Read More

ఎమ్మెల్యే వల్లే హుస్నాబాద్​లోకి నీరు : చాడ వెంకట్​రెడ్డి

    సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి హుస్నాబాద్, వెలుగు : ​ ఎమ్మెల్యే సతీశ్​​ వల్లే హుస్నాబాద్ పట్టణంలోకి వరద నీ

Read More

భారీ వర్షాలతో 1.96 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం : జీఎం జి.మోహన్​రెడ్డి

    మందమర్రి గనుల్లో 75 శాతం బొగ్గు ఉత్పత్తి     సింగరేణి జీఎం జి.మోహన్​ రెడ్డి కోల్​బెల్ట్, వెలుగు :&nbs

Read More

వరంగల్లో తీవ్ర స్థాయిలో వరదలు..ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి

వరంగల్ నగర  వరదల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు

Read More

మేదర్ కాలనీ సమస్య తీరేదెన్నడు?

కుభీరు : ప్రతి ఏటా వానాకాలంలో కుభీర్​లోని మేదర్ కాలనీ నీట మునుగుతోంది. ఏండ్ల కాలంతో తాము ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన

Read More

స్కూల్ బస్సు బోల్తా..35 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బొడ్లాడ గ్రామ వి

Read More

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతిచెందిన ఘటన  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన స్కూల్ బస్సు స్

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో..

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ (బెలూగా) మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎయిర

Read More

ఓసీపీ 5 మైనింగ్‌‌ పనులపై హైకోర్టులో విచారణ

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖనిలో సింగరేణి ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ –5లో మైనింగ్‌‌ పనులు పర్యా

Read More

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్​

అలంపూర్,వెలుగు: జనాభాలో 99 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నదే  బీఎస్పీ అంతిమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార

Read More

ఇండ్లలోకి మొసలి

జన్నారం, వెలుగు:  మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపెల్లి గ్రామంలోని పంచాయతీ ఆఫీస్  ప్రాంతంలోని పాడుబడ్డ ఇండ్ల మధ్య స్థానికులకు మంగళవారం ఓ

Read More

భద్రాచలం మన్యంలో 35 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసం

    పగలు రెక్కీ చేసి.. రాత్రిళ్లు రెచ్చిపోతున్న దొంగలు      పక్కా ప్లాన్​తో లక్షల విలువ చేసే కాపర్, ఆయిల్ చోరీ

Read More