తెలంగాణం
రేపట్నుంచి ( ఆగస్టు 3) రైతు రుణమాఫీ
రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 03 నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్ర
Read Moreకాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..: వివేక్ వెంకటస్వామి
స్వర్గీయులు గడ్డం వెంకటస్వామి(కాకా) స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంటకస్వామి అన్నారు. ఆగస్ట
Read Moreజంతర్ మంతర్ వద్ద వీరశైవ లింగాయత్ల ఆందోళన
ఢిల్లీ: తమ వర్గాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వీరశైవ లింగాయత్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. నేషనల్ బీసీ కమిషన్ను కలి
Read Moreసర్వే ఆధారంగానే టికెట్లు.. ముందే హామీలివ్వడం ఉండదు : భట్టి విక్రమార్క
హైదరాబాద్: శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Read Moreగవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్
గవర్నర్ యాక్టివ్ బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్ వరదలు, స్త్రీ సంక్షేమంపై దృష్టి వరంగల్ లో పర్యటిస్తున్న గవర్నర్ గందరగోళంలో ప్రైవేటు వర
Read Moreరాష్ట్రంలో 2,620 దుకాణాల కేటాయింపు.. ఆగస్టు 4 నుంచి అప్లికేషన్ల ప్రాసెస్
హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపును ఈ నెలలోనే పూర్తి చేసేందుకు ఆబ్కారీ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఎల్లుండి(4వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏ
Read Moreపంట నష్టాలపై అంచనాలు రెడీ చేయండి..: మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, వారి పంటల వివరాలు వెంటనే నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2
Read Moreబీజేపీలో చేరిన జయసుధ.. పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్
సీని నటి , మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆమెకు పార
Read Moreజీవో 46కు మద్దతుగా ట్యాంక్బండ్పై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్ : జీవో 46కు మద్దతుగా ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన దిగారు. కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్
Read Moreరెయిన్ అలర్ట్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 2, 3 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా
Read Moreకాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవ
Read Moreగ్రూప్ 1 పై విచారణ.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్ పై 2023 ఆగస్టు 02 బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 కీ విడుదల చే
Read Moreమోరంచపల్లిలో కేంద్ర బృందం పర్యటన.. వరద నష్టంపై అంచనా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేటీపీపీ గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించార
Read More












