తెలంగాణం
నిజాం కాలేజీ విద్యార్థులతో రెండోసారి జరిపిన చర్చలు విఫలం
హైదరాబాద్ : నిజాం కాలేజీ విద్యార్థులతో రెండోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. యూజీ, పీ
Read Moreలిక్కర్ స్కాం: బినోయ్, శరత్ చంద్రకు వారం రోజుల కస్టడీ
ఢిల్లీ : లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వ
Read Moreబీజేపీ కుట్రలు బయటపడ్తాయనే సిట్ విచారణ ఆపాలంటున్రు : హరీష్ రావు
ఎమ్మెల్యేల కొనుగోళ్లలో బీజేపీ పట్టపగలే పట్టుబడిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదు : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని
Read Moreహైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు
దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పు
Read Moreఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్
Read Moreగవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించని అధికారులు
సిద్దిపేట జిల్లా : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దర్శన
Read Moreసాయంత్రం 5గంటలకు గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలక
Read Moreసోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ
హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్
Read Moreస్పెషల్ సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును హాజరుపర్చిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మర
Read Moreయూజీ, పీజీ విద్యార్థినులకు 50శాతం చొప్పున హాస్టల్ వసతి : నవీన్ మిట్టల్
హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల
Read Moreరాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదు : వద్దిరాజు రవిచంద్ర
రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాజకీయ కోణంలో దాడులు చేస్తున్నారని చెప్పారు. తాము 30 ఏళ్ల ను
Read Moreమోడీ సభ కరపత్రాలు విడుదల చేసిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల : రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
Read More












