తెలంగాణం

8 ఏండ్లుగా స్కూళ్లకు ఒక్క రూపాయీ కేటాయించలే : ​ఆకునూరి మురళి

ఎడ్యుకేషన్​పై సీఎం కేసీఆర్​ ఎందుకు రివ్యూ చేస్తలే? ఒకటి, రెండు నెలల్లో కొత్త పార్టీ పెడ్తామని ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోరాడి సా

Read More

‘కామన్​ రిక్రూట్​మెంట్ బోర్డు బిల్లు’పై మంత్రి సబితను ప్రశ్నించిన గవర్నర్

రాజ్​భవన్​లో గవర్నర్​తో సమావేశమైన మంత్రి, అధికారులు హైదరాబాద్​, వెలుగు: ‘యూనివర్సిటీస్​ కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు’ ద్వారా చేపట

Read More

చేర్యాలలో పేద మహిళ ఇంటికెళ్లి సమస్యలు తెలుసుకున్న గవర్నర్

సిద్దిపేట, వెలుగు: గవర్నర్ పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. తమిళిసై గురువారం మొట్టమొదటిసారి సిద్దిపేట జిల్లాలో పర్యటించగా అధికారులెవరూ హ

Read More

తెలంగాణలో టీడీపి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపు

ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి వచ్చేయండి: చంద్రబాబు టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద

Read More

రామగుండంలో ఉత్పత్తయ్యే యూరియాలో సగం రాష్ట్రానికే

దక్షిణాది రాష్ట్రాలకూ తీరనున్న ఎరువుల  కొరత  ఏటా దాదాపు 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి గోదావరిఖని, వెలుగు :  రామగుండం

Read More

రేపు రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ

శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు.. అక్కడే బీజేపీ ముఖ్యనేతలతో చర్చ 3.30కు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప

Read More

‘ప్రధానికి నో ఎంట్రీ’ అంటూ టీఆర్ఎస్ హోర్డింగ్‌‌లు

ఐఎస్‌‌బీ కాన్వొకేషన్, బీజేపీ సమావేశాలప్పుడూ ఇలానే బోర్డులు ఏపీలో మోడీ పర్యటనకు అక్కడి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు

Read More

గందరగోళంగా రాష్ట్ర విద్యావ్యవస్థ

యథేచ్ఛగా అడ్మిషన్లు.. లక్షలకు లక్షలు ఫీజులు గుర్తింపులేని 680 ఇంటర్ కాలేజీల్లో లక్షన్నర మంది స్టూడెంట్లు  అఫిలియేషన్ లేకుండానే నడుస్తున్న

Read More

ప్రధాని పర్యటనపై కేంద్ర అధికారులతో బండి సంజయ్ భేటీ

కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈనెల 12న ప్రధాని మోడీ ఎల్కతుర్తి – సిద్దిపేట –

Read More

జల్సాలకు అలవాటుపడి చోరీలు..ముగ్గురు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సాయిచరణ్ అనే వ్యక్తి సహా ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుం

Read More

రైస్ మిల్ వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న సాయికృప రైస్ మిల్లో విషాదం చోటుచేసుకుంది. మిల్లో పనిచేస్తున్న లింగంపల్లికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి స

Read More

యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ తో మంత్రి సబిత చర్చలు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో దాదాపు 45 నిమిషాల పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీస్

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు

Read More