తెలంగాణం
ఆసరా పింఛన్ల జాబితాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు
అధికార పార్టీ లీడర్ల అనుచరులు, కుటుంబ సభ్యులకూ మంజూరు అన్ని అర్హతలున్నా తమకు ఆసరా రాలేదని పేదల ఆవేదన పంచాయతీ, ఎంపీడీవో, మున్సిప
Read Moreఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణపతిని ఈ
Read Moreడీజేకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
డీజేలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో.. నిర్మల్ జిల్లా ముథోల్ లో వినాయక నిమజ్జనం శోభాయాత్ర నిలిచిపోయింది. డీజే ఉంటేనే గణేష్ నిమజ్జనం చేస్తామని నిర్వాహకు
Read More2019లో గెలవలేకపోయిన 144 సీట్లపై గురి
ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై కీలకమైన మేధోమథన సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు పాల్గొని భవిష్యత్ ప్రణాళ
Read Moreనిమజ్జన ఏర్పాట్లు చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసు
తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పండుగలంటే సీఎం కేసీఆర్ కు
Read Moreమల్లు స్వరాజ్యంను స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదు
తెలంగాణ విమోచనానికి పోరాటం చేసిన మల్లు స్వరాజ్యంను శాసనసభలో స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ
Read Moreస్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నాం
స్పీకర్పై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దుర్మార్గం సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ... సభాపతిని కించపరుస్తారా? సభ ఎన్ని రోజులు అనేది బీఏసీలో చ
Read Moreరాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు
టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్
Read Moreసమస్యలపై మంత్రిని కలసిన ఎంపీటీసీలు
హైదరాబాద్: ‘‘ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ కూడా దక్కడం లేదు.. మమ్మల్నే ఎవరూ పట్టించుకోని పరిస్
Read Moreట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి వీల్లేదు
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు. తాజా హైకోర్టు ఆదేశాలను అనుస
Read Moreఎమ్మెల్యే వర్సెస్ డీసీసీబీ చైర్మన్.. పరిగి టీఆర్ఎస్లో వర్గపోరు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్ల
Read More18 ఏండ్లయినా నష్టపరిహారం చెల్లించలేదు
రంగారెడ్డి కలెక్టర్ ను కలసి వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగరెడ్డి జిల్లా: బాండ రవిరాల, చిన్న రవిరాల భూ నిర్వ
Read Moreప్రజాగోస - బీజేపీ భరోసా బైక్ యాత్రలో బాబుమోహన్
సంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ కు పట్టడం లేదని మాజీ మంత్రి, బీజేపీ నే
Read More












