తెలంగాణం

బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జట్టు కడుతాం

బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా జట్టు కడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా గ్రామాల్

Read More

బస్సుల కోసం రోడ్డుపై విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్సులను ఆపి గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. మార్నింగ్ టైంలో సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతు

Read More

రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే బీజేపీతోనే సాధ్యం 

మంచిర్యాల జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 లక్షల ఇండ్ల చొప్పున.. మొత్తం 16 లక్షల ఇండ్ల నిర్మాణాలకు డబ్బ

Read More

భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం

భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటు చేయిస్తోందని బీజేపీ తెలంగాణ

Read More

ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..తక్షణ సాయంగా రూ.50వేలు

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని కస్తూర్బా పాఠశాలలో చనిపోయిన విద్యార్థిని ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని జాయింట్ కలెక్టర్ రాజేశం ప్రకటించా

Read More

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

సమస్యల పరిష్కారం  కోసం సిరిసిల్లలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గత 45 రోజులుగా వీఆర్ఏలు న్యాయబద్దంగా పోరా

Read More

వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే..

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎ

Read More

మునుగోడులో మా సత్తా ఏంటో చూపిస్తాం

సీఎం కేసీఆర్కి దుమ్ముంటే తనను అసెంబ్లీలోకి రానివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల సవాల్ విసిరారు. తనను శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ప

Read More

సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దని ఏ కోర్టూ చెప్పలె

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నగరంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

Read More

మంత్రి పర్యటనను అడ్డుకుంటారని అరెస్టు

జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో అడ్లూరి లక్ష్మణ

Read More

మోడీ రాష్ట్రంలో అమలైతున్న పథకాలను ఆపేసే కుట్ర చేస్తుండు

రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు

దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గ

Read More

విద్యార్థుల నిరసనకు  గ్రామస్తుల మద్దతు.. రాస్తారోకో

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా): స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు టైంకు బస్సులు నడపకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్న విద్యార్థులు తమ ఆవేదనను తెలియజేసేం

Read More