తెలంగాణం

తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి

Read More

ఎంపీ అర్వింద్ అబద్ధాలు అడుతున్నరు

రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి కేంద్రం అమలు చేస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో... డబుల్ బెడ్ రూం ఇండ్లలోనూ

Read More

జూబ్లీహిల్స్ బాలిక కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ : అమ్నీషియా పబ్‌ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లుగా మేజర్లుగా పరిగణించాలని పోలీస

Read More

అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సమావేశం

అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

Read More

30 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా

Read More

అర్థరాత్రి యువకుని కిడ్నాప్

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి కారులో ఎక్కించుకుని పోయారు. అర్థరాత్ర

Read More

నాలుగు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర మహాసభలు

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి

Read More

రేపు కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మెనీ ఈ నెల 3న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఓయూ లా కాలేజ్ డీన్ ప్రొ

Read More

నూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోందని..

Read More

ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్దాలు  చెప్పారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా ఓ

Read More

వెంచర్లు, లే అవుట్లు వేస్తే సైదిరెడ్డికి 10 శాతం వాటా ఇవ్వాల్సిందే

ఎంపీ సంతోష్ కుమార్ ప్రోద్బలంతో హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించార

Read More

పరామర్శకు వెళుతున్న అర్వింద్‌‌ను అడ్డుకున్న పోలీసులు

చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ద

Read More

6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 6 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 6 వ తేదీ ఉదయం 11.30 కు సెషన్ మొదలు కానుంది. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రార

Read More