తెలంగాణం

కేంద్ర మంత్రి నిర్మలపై గంగుల ఫైర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు చరిత్రలో ఎన్నడన్న ఉన్నయా..? ఇది మీ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట’&rsquo

Read More

జులై నెల పింఛన్ ఇవ్వాలంటూ దివ్యాంగుల ఆందోళన

రోడ్డెక్కిన దివ్యాంగులుజులై నెల పింఛన్ ఇవ్వాలంటూ ఆందోళన సూర్యాపేటలో నేషనల్ హైవేపై బైఠాయింపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ దివ్యాంగులను అరెస్

Read More

సొంతంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు రూ.64వేల పరిహారం

ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌లో ఇట్లనే ఇన్సూరెన్స్ చేయించుకున్న రైతులురాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయని సర్కారు.. రైతులకు తీవ్ర నష్

Read More

కేంద్ర పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ సర్కార్ అమలు

కామారెడ్డి కలెక్టర్ ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి నిర్మల..  తెలియదన్న కలెక్టర్.. మంత్రి ఫైర్  కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తున్నా ప్రధాని ఫ

Read More

విద్యార్థుల సమస్యలపై ముథోల్​లో ‘సమర దీక్ష’   

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్స్​పై కేసీఆర్​ఎందుకింత కక్ష సాధిస్తున్నారో అర్థం కావడం లేదని టీజేఎస్​ చీఫ్ కోదండరామ్​ ఫైరయ్యారు. శుక్రవారం ఆ

Read More

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల వైఫల్యంపై డీహెచ్‌

డాక్టర్‌‌, స్టాఫ్‌ను ప్రశ్నించిన కమిటీ ఆపరేషన్ థియేటర్‌‌ పరిశీలన మృతుల్లో ముగ్గురికి కిడ్నీ ఫెయిల్యూర్​ పోస్టుమార్టం

Read More

టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌

అధికారుల చర్చలు.. ఉన్నతస్థాయిలో సమీక్షలు ఇంకా నిర్ణయం ఫైనల్‌‌ కాలేదంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు సీఎం ప్రకటించి ఆరు నెలలైనా పోస్టుల భర్తీ

Read More

ఈసారీ గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే..

కీలక బిల్లుల ఆమోదం!  గణేశ్ నిమజ్జనానికి 3 రోజుల సెలవు సభ ఎన్ని రోజులనేది బీఏసీ మీటింగ్‌‌లో నిర్ణయం సెప్టెంబర్‌‌ 17 న

Read More

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు

బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని స్థానికులు వెల్లడిస్తున్నారు. సమస్యలు పట్టించుకుని

Read More

పిట్లంలో వైన్ షాప్పై అధికార పార్టీ నేతల దాడులు

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలు రౌడీయిజం చేశారు. పిట్లంలో కనకదుర్గ వైన్ షాప్పై ఎంపీపీ భర్త విజయ్, జెడ్పిటిసి  శ్రీని

Read More

హైదరాబాద్ లో 69 కరోనా కేసులు...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లి మెల్లిగా వెనక్కి వెళుతోంది. కేసుల సంఖ్య గతంలో కన్నా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. 1000 నుంచి 500 వరకు కేసులు రికార్డవ

Read More

కిడ్నాపైన యువకుని కథ సుఖాంతం

సరూర్ నగర్లో కిడ్నాపైన యువకుని కథ సుఖాంతమైంది. నల్లగొండ జిల్లా చింతపల్లి వద్ద అతని ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపైన లంకా సుబ్రహ్మణ్యంను సొంత బాబాయ్ కిడ్నాప

Read More

నిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ఆదాయం పెరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ ప్రకటించ

Read More