తెలంగాణం

పింఛన్ వస్తలేదు బాంచన్

కోహెడ, వెలుగు: మా భర్తలు చనిపోయి మూడునాలుగేళ్లు అయితంది. ఇప్పటికీ పింఛన్ వస్తలేదు. ఎట్ల బతకాలే బాంచన్’.. అంటూ సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అ

Read More

పేదలకు ఇండ్లు కట్టించేందుకు కేసీఆర్​కు మనసస్తలేదా: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు 

కామారెడ్డి, వెలుగు: ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకునే  కేసీఆర్​కు పేదలకు ఇండ్లు కట్టించేందుకు మాత్రం మనసు రావడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘున

Read More

మధ్యాహ్నమైనా గ్రీవెన్స్‌‌‌‌కు రాని కలెక్టర్‌‌‌‌.. ఇబ్బందులు పడ్డ ప్రజలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : తమ సమస్యలు కలెక్టర్‌‌‌‌కు చెప్పుకుందామని సోమవారం భూపా

Read More

రెండేళ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్‌‌‌‌ వేయాలి: కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : చిన్నారులకు వ్యాక్సినేషన్‌‌‌‌ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని ములుగు కలెక్టర్‌‌‌‌ ఇ

Read More

రైల్వే ట్రాక్ బేస్ లోపం.. నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్

పెద్దపల్లి: రైల్వే ట్రాక్ బేస్ లోపంతో పెద్దపల్లి జిల్లాలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం కాగజ్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భాగ

Read More

డబుల్‌‌‌‌ ఇండ్ల పేరుతో దగా చేస్తున్రు: బీజేపీ నేతలు

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌/హనుమకొండ/ములుగు/మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌/వర

Read More

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: ఎంఎల్ ప్రజా పంథా

సూర్యాపేట, వెలుగు: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలె

Read More

పొంగులేటి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నరు.. ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించా

Read More

కేసీఆర్  సీఎం కావడం దురదృష్టం.. డీకే అరుణ

గద్వాల, వెలుగు: కేసీఆర్  రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని, ప్రజలకు సేవ చేయకుండా డబ్బు సంపాదనకు మార్గంగా రాజకీయాలను మార్చేస్తున్నారని బీజేపీ

Read More

పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన.. హైవేపై రాస్తారోకో

ఆమనగల్లు, వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కడ్తల్ మండలం పల్లె చెల్కతండాకు చెందిన గిరిజనులు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, హైవేప

Read More

40 టన్నుల చేపలు మృతి

పెద్దపల్లి జిల్లాలో  ఓ చెరువులో రూ. 40 లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలోని బక్క చెరువులో  రూ. 40 లక్షల విలువ

Read More

బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం

గంగాధర, వెలుగు : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.   మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలుర

Read More

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో జనం తిప్పలు.. రోడ్లు బాగు చేయాలని కాంగ్రెస్‌‌ నిరసన

గోదావరిఖని, వెలుగు :  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ దత్తత తీసుకున్న జనగామ  గ్రామ ప్రజలు తిప్పలు పడుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్​మక్కా

Read More