తెలంగాణం

పేదల ఆశలు ఇంకా నెరవేరలేదు

ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టేసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా చూడనట్టు కూర్చోవడం సరికాదని.. ధీరో

Read More

టీఆర్ఎస్పై మా పోరాటం కొనసాగుతుంది

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడులో పెద్ద శత్రువును ఓడించడానికి చిన్న శత్రువును బలపరుస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్

Read More

హైవేపై ప్రమాదం.. వాహనం ఆపి బాధితులకు ధైర్యం చెప్పిన సీతక్క

యాదాద్రి భువనగిరి జిల్లా : ఎమ్మెల్యే సీతక్క మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై..  కొందరు

Read More

అధికార కాంక్ష తప్ప..ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు

వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ప్రజల స్వాభిమానం మ

Read More

ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి ఉద్రిక్తం

ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  బంజారాహిల్స్ రోడ్​ నంబర్​ 14లోని కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. &nb

Read More

రాష్ట్రంలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోంది

సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏముందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు.

Read More

బీజేపీ సభకు రాకుండా ప్రభుత్వం 50వేల మందిని అడ్డుకుంది

మునుగోడులో జరిగిన బీజేపీ సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సుమారు 50వేల మందిన

Read More

రెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్:   ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ  విద్యార్థులు ఆర్ట్స్

Read More

దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్

హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవ‌రుప్పుల&z

Read More

వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో జాప్యం

నల్లగొండ జిల్లాలో వృద్ధుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.పెన్షన్ల కోసం పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లు సకాలంలో అందకపోవడంతో త

Read More

తెలంగాణ విద్యుత్​ బకాయిలపై.. కేంద్ర మంత్రితో జగన్​ భేటీ

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ న్యూఢిల్లీ:  కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమ

Read More

మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారం

మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసర

Read More

గంజాయి ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు

రాచకొండ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్

Read More