తెలంగాణం
సోనియాకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యవహరిస్తున్నందునే తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నానని ఎంపీ కోమటిరెడ్డి
Read Moreకడెం ప్రాజెక్టుకు 8.50 కోట్లు, గూడెం ఎత్తిపోతలకు 10 కోట్ల నష్టం
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో నీటి పారుదల శాఖకు రూ.70.50 కోట్ల నష్టం వాటిల్లి నట్టు ప్రభుత్వానికి నివేదించారు. చెరువులు, కుంట లకు రూ.5
Read Moreస్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు
అట్టడుగు వర్గాల్లో ఇంకా ఆక్రోశం కనిపిస్తోంది: కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రసంగం హైదరాబాద్ : దేశంలో ఇప్పటికీ పేదల ఆశ
Read Moreసిబ్బంది లేక వైద్య సేవలకు ఇబ్బందులు
120 బెడ్లపై 330 మంది పిల్లలకు ట్రీట్మెంట్ సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి జనం క్యూ ఒక్కరోజే 100 మందికి పైగా చిన్నారుల చేరిక ఓపీ, ట
Read Moreప్రజలపై 65 వేల కోట్ల ట్యాక్స్ వేసేందుకు సిద్ధమైన సర్కార్!
ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులతో గండం రీపేమెంట్లకు బ్యాంకుల ఒత్తిడి కిస్తీల చెల్లింపు కోసం ఇతర విభాగాల నుంచి నిధుల మళ్లింపు కాళేశ్వరం కా
Read Moreఅగ్రిమెంట్ ను అమలు చేయాలంటూ కార్మికుల ఆందోళన
గోదావరి ఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో అగ్రిమెంట్ ను అమలు చేయాలంటూ ఆందోళన చేపట్టిన కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ పోలీసులు లాఠీచార్జ్ చేస
Read Moreమునుగోడులో బీజేపీ ఓడితే కేసీఆర్ మీటర్లు పెడ్తడు
జనగాం: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోతే రైతుల మోటర్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్టేషన్ ఘన్
Read Moreలోకల్ మట్టి విగ్రహాలకు భలే డిమాండ్
వినాయక చవితికి సిద్ధమవుతున్న మట్టి గణపతులు వినాయక చవితికి గణేష్ విగ్రహాల తయారీ పూర్తయింది.. అక్కడా ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. దేశమంతా ఇద
Read Moreవెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తం
మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రియాంక గాంధీ, కేసీ వే
Read Moreఆత్మగౌరవం కోసం మునుగోడు ప్రచారానికి వెళ్లను
రేవంత్ రెడ్డి వర్గం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనతోపాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలను అగౌరవపరచడం ఆ&nb
Read Moreజీపీ నిధులు ఖర్చు చేయడం లేదంటూ ఓ టీచర్ వినూత్న నిరసన
కరీంనగర్: గ్రామ పంచాయతీలో నిధులున్నా ఎలాంటి అభివృద్ధి చేయడం లేదంటూ ఓ ప్రభుత్వ టీచర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. కరెన్సీ కట్టలు, పూలు, పండ్లతో కూడ
Read Moreరోడ్డుపై సామాన్యుడిలా రాజగోపాల్ రెడ్డి
మునుగోడు వీధుల్లో సామాన్యుడిలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాన్యుడిలా మారిపోయార
Read Moreమునుగోడు బై పోల్ పై ప్రియాంక ఫోకస్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో
Read More












