తెలంగాణం
రైతులు పడే తిప్పలు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు ఎలా తెలుస్తది : మంత్రి ఎర్రబెల్లి
కాంగ్రెస్ పాలన సమయంలో రైతులకు పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో ఎంత భూమి ఉందని అడిగి మరీ రైతుకు పిల్లను ఇస్తున్నారన్నారు మంత్రి
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. రైతు వేదికల వద్ద పంచాయితీ
హైదరాబాద్: రేవంత్ ఉచిత విద్యుత్ కామెంట్ల మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామాలోలని రైతు
Read Moreఅమెరికాలో అంట్లు తోమడం కాదు.. కేటీఆర్ పై ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ : ‘వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు. ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదు. సినిమా వా
Read Moreసీఎం కేసీఆర్ కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నాం : ధర్మపురి అర్వింద్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదురుకుం
Read Moreఅడుగడుగునా అడ్డుకున్నరు ..మంత్రి మల్లారెడ్డి నిరసన సెగ
సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో అడుగడుగునా మంత్రి మల్లారెడ్డిని ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ
Read More32 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..పలువురి పరిస్థితి విషమం
హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం భట్టుపల్లి SR ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్తో 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. జులై 16వ తేద
Read Moreనిధులు పక్కదారి పట్టలేదు... అర్వింద్ అవగాహన లేకుండా మాట్లాడుతుండు
బాల్కొండలో కట్టిన ప్రతి బిడ్జిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు కమీషన్ వెళ్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ఆరోపణలన
Read Moreహైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది. హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర
Read More24 గంటల విద్యుత్ సరఫరాపై అన్నీ అబద్దాలే మంత్రి కేటీఆర్ మత్తులో నుంచి బయటికొచ్చి మాట్లాడాలె
24 గంటల విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ అవాస్తవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలు రాష్ట్రంలో 24 గంటల విద్యుత
Read Moreమిరాలంమండి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మిరాలం మండి వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్
Read Moreటీఎస్ఆర్టీసీ కొత్త బస్ పాస్..రూ. 500కే అపరిమిత ప్రయాణం
ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది.
Read Moreసీఎం కేసీఆర్ డైలాగ్.. సీఎండీ నోటి వెంట
ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లో తరచూ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా గురించి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. మీకు గుర్తుందా.. అదే
Read Moreయాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న కెనడా లేబర్ మినిస్టర్
తెలంగాణ ప్రఖ్యాత పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు. జులై 17న కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్
Read More












