తెలంగాణం
హైవేపై ప్రమాదం.. వాహనం ఆపి బాధితులకు ధైర్యం చెప్పిన సీతక్క
యాదాద్రి భువనగిరి జిల్లా : ఎమ్మెల్యే సీతక్క మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై.. కొందరు
Read Moreఅధికార కాంక్ష తప్ప..ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు
వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ప్రజల స్వాభిమానం మ
Read Moreఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి ఉద్రిక్తం
ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. &nb
Read Moreరాష్ట్రంలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోంది
సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏముందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు.
Read Moreబీజేపీ సభకు రాకుండా ప్రభుత్వం 50వేల మందిని అడ్డుకుంది
మునుగోడులో జరిగిన బీజేపీ సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సుమారు 50వేల మందిన
Read Moreరెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ విద్యార్థులు ఆర్ట్స్
Read Moreదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల&z
Read Moreవృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో జాప్యం
నల్లగొండ జిల్లాలో వృద్ధుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.పెన్షన్ల కోసం పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లు సకాలంలో అందకపోవడంతో త
Read Moreతెలంగాణ విద్యుత్ బకాయిలపై.. కేంద్ర మంత్రితో జగన్ భేటీ
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమ
Read Moreమోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారం
మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసర
Read Moreగంజాయి ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు
రాచకొండ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్
Read Moreఅమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ..కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబుతో ప్రయోజనం లేదని.. మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో
Read Moreబాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా రిలీజ్
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో 202 - 2023 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఇంచార్జ్ వీసీ వెంకట రమణ, డైరెక్టర్ స
Read More












