తెలంగాణం
మనకంటే ముసలివాళ్లు మోతేబర్గా ఉన్నరు..
తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్ ఇదంతా కడుపు కట్టుకుని, మెదడు రంగరించి పనిచేస్తేనే సాధ్యమైంది: కేసీఆర్ మరే రాష్ట్రంలో లేనంత జీతాలు ఇక్కడిస్తున్నం
Read Moreతెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ
కీలక కమిటీల్లో లక్ష్మణ్కు చోటు మొన్ననే యూపీ నుంచి ఎంపీగా నామినేట్ ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా అవక
Read Moreప్రాజెక్టు కట్టినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగింది
కాళేశ్వరంలో భారీ అవినీతి పంపులు అమర్చిన సంస్థకు సాంకేతిక సామర్థ్యం లేదు మీడియాతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్
Read More33 వేల 046 టెస్టులు... 507 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 500లోపే పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత
Read Moreడిగ్రీలో కొత్త కోర్సు.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
Read Moreఅమిత్ షా సభ కోసం ఇంఛార్జులను నియమించిన బీజేపీ
మునుగోడులో ఈ నెల 21న జరగనున్న అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బహిరంగ సభ కోసం బీజేపీ జాతీయ కార్యవర్గ స
Read Moreఅక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లు సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కార్యకలాపాలపై పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చే
Read Moreరాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించడమే లక్ష్యం
పార్టీలో తనపై మరింత బాధ్యత పెరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి వెళ్లగలడు అనేదానికి తానే నిదర్శనమని చెప్పా
Read Moreరాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
హైదరాబాద్: నిమ్జ్కు పర్యావరణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నోటీసులు జారీ చేసింది. జహీరాబాద్ లోని నిమ్జ్ కు
Read Moreమాణిక్కం ఠాగూర్ రేవంత్కు ఏజెంట్గా పనిచేస్తుండు
కాంగ్రెస్లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నవారే కారణమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అ
Read Moreఅబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండు
ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లు నీట మునగడంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
Read Moreవికారాబాద్కు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలె
జనగామ: సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆర్ అని అన్నారు. వికారాబాద్ కు బీజేపీ ఏం చేసి
Read Moreవాస్తవాలు బయటకొస్తాయనే సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోంది
కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన సీఎల్పీ బృందాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ
Read More












