
తెలంగాణం
పంట దక్కాలంటే ట్యాంకర్లతో పోయాల్సిందే
మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాలజిల్లా మెట్ పల్లి మండలంలో ఈ సీజన్లో వరిపంట ఎక్కువగా సాగు చేశ
Read Moreతెలుగు, ఉర్దు భాషల్లోనే బోర్డులుండాలి
దుకాణాల సూచిక బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ భాష లేకుంటే కొనుగోలు చెయ్యమని తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ తెలిపింది. హైదర్ గూడ లోని ఎన్.ఎస్.ఎస్ లో ఆద
Read Moreప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి చెందిన సంఘటన చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలోజరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లు చైతన్యపురి పోలీసు
Read Moreఇంటర్ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు
ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు
Read Moreఅంగన్ వాడీల్లో చిన్నారులు, గర్భిణులు విలవిల
బాబోయ్ .. భరిం చలేని ఎండలు.. బయటికి వెళ్లాలంటేనే భయం.. పెద్దోళ్లు కూడా ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నారులు.. గర్భి ణులు
Read Moreపాతోళ్లు vs కొత్తోళ్లు: పరిషత్ ఎన్నికల వేళ రచ్చ
వెలుగు: పరిషత్ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య టికెట్ల లొల్లినడుస్తోంది. ఎన్నో ఏళ్ల న
Read Moreఅఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడి
ఇంటర్ బోర్డు, గ్లోబరినా సంస్థ తప్పిదాల్ని కమిటీ తేల్చినా…సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసన
Read Moreఅండగా ఉంటాం…ఆదరించండి
మండల ప్రజలకు అండగా ఉంటాను ఆదరించాలని మంచాల జడ్పీటీసి కాంగ్రెస్ అభ్యర్థి నిత్యనిరంజన్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆమె ఇంటింటికీ ప్రచారం ని
Read MoreTRS లో ముసలం…స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తాం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. స్థానికేతరులకు టిక్కెట్లు ఖరారు చేయడంతో పార్టీలో టికెట
Read Moreకోర్టు తీర్పు పట్టదా?
కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారులు మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్
Read Moreబీకాం జనరల్కు గుడ్ బై!
డిగ్రీ కాలేజీల్లో బీకాం జనరల్ కోర్సును కుదించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అకౌంట్స్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ కంప్యూటర్ పైనే చేస్తున్
Read Moreహోటల్ కార్మికులను గుర్తించండి
రాష్ట్రంలో కుటుంబ పోషణ కోసం వివిధ హోటళ్లలో పని చేస్తున్న వేలాది మంది హోటల్ కార్మికులను అసంఘటిత కార్మికులుగా ప్రభుత్వం గుర్తించి , ఉద్యోగ భద్రత కల్పించ
Read Moreఇంటర్ రిజల్ట్స్: ‘సున్నా’ వేసిన ఇద్దరిపై వేటు
ఇంటర్ ఫలితాల్లో తప్పుల వ్యవహారంలో ఇద్దరు లెక్చరర్లపై వేటు పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య అనే విద్యార్థినికి సెకండియర్ తెలుగు సబ్జెక్టు లో 99
Read More