
తెలంగాణం
ఎక్కువ మంది ఫెయిలైంది మ్యాథ్స్, ఫిజిక్స్లోనే
వేలాది మంది విద్యార్థుల ఎంసెట్ ఆశలకు ఇంటర్ ఫలితాలు గండికొట్టాయి. గతంలో మాదిరే ఈసారికూడా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెబుతున్నఅధికారుల మాటలకు, రెండ
Read Moreపవర్ లేని పరిషత్ .. జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థ నామమాత్రమే
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థ నామమాత్రంగా మారిపోయింది.అధికార వికేంద్రీకరణ కాగితాలకేపరిమితమైపోయింది. కేంద్రం నుంచి బీఆర్ ఎఫ్,14వ ఫైనాన్స్ ని
Read Moreఇంటర్ బోర్డులో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు : కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ లో కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. రాజకీయాలు, ఇంటర్ బోర్డు వైఫల్యం, వ్యక్తిగత జీవితంపై.. నెటిజన్
Read Moreఆర్టీసీ బస్సు ప్రమాదం..23 మందికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 23 మంది గాయపడ్డ సంఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ములకలపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలో ఆర్ట
Read Moreవడదెబ్బ తగిలి యువకుడు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రాహుల్.. 3 రోజులు ఎండలకు పొలంలో పనిచేశాడు. వడదెబ్బ తగలడంత
Read Moreమే 25నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప
Read Moreకేసీఆర్.. బహిరంగ క్షమాపణ చెప్పాలి : మంద కృష్ణ
హైదరాబాద్ : పీడితవర్గ సమాజంలో అత్యంత మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు ఎమ్మార్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగ. ఎక్కడా రాజీపడకుండా చేసిన పోరాట
Read Moreవిద్యార్థుల చావులకు ప్రభుత్వానిదే బాధ్యత : మురళీధర్ రావు
ఇంటర్ విద్యార్థుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఫలితాలకు సంబంధించి ప్రతీ ప్రక్రియలో
Read Moreనాలుగు భాషల్లో బంజార చరిత్ర
నాలుగు భాషల్లో బంజారా చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. మే మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాకు డి.రాజేష్ నాయక్ దర్శకత్వం వహిస్తున్నాడ
Read Moreగుడ్ న్యూస్: ST విద్యార్థులకు రూ.50 వేల గ్రాంట్
ST విద్యార్థులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న ST విద్యార్థులు రూ.50 వేల గ్రాంట్ పొందేందుకు దరఖాస్తులు చేసుక
Read Moreత్వరలో వంటింట్లోకి వంట గ్యాస్
రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేస
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్ల
Read Moreమహబూబాబాద్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రతి ఇ
Read More