
తెలంగాణం
ఆన్సర్ షీట్ల కాపీలు ఇవ్వరట
వెలుగు: స్టూడెంట్లకు ఆన్సర్ షీట్ల కాపీలను ఇచ్చే విషయంలో ఇంటర్మీడియెట్ బోర్డు వింత వైఖరి అవలంబిస్తోంది. సమాచార హక్కు చట్టం కింద జవాబు ప్రతులను ఇవ్వడా
Read Moreనామినేషన్లు: ZPTCలకు 2,104.. MPTCలకు 15,036
మొదటి దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. 197 జడ్పీటీసీలకు 2,104 నా
Read Moreఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాలో పనిజేయాలే.. లేకుంటే 20లక్షలు కట్టాలే
‘పీజీ పూర్తయ్యాక ప్రభుత్వం కోరితే ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాల్లో పన్జేస్తాం. లేదంటే రూ.20లక్షలు చెల్లిస్తాం’.. అంటూ మెడికోల నుంచి కాలేజీలు బాండ్ పేపర్
Read Moreకొత్త రెవెన్యూ చట్టంపై కమిటీ?
వెలుగు: రెవెన్యూ చట్టాన్నిమార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. చట్టం రూపకల్పన కోసం ఓ కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎస్ఎస్కే
Read Moreపసిపాపను హాస్పిటల్ లోనే వదిలేశారు
వెలుగు: అభంశుభం తెలియని ఆడ శిశువును హాస్పిటల్ లోనే వదిలేశారు. మరిపెడ మండలం డక్నా తండాకు చెందిన బుజ్జి ప్రసూతి కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభు
Read Moreఆరోగ్యశ్రీ బకాయిలు రూ. వెయ్యి కోట్లు!
పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచి పోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవడంతో సేవలు నిలిపి వేసి, ఒత
Read Moreమహాగర్జనకు ప్రభుత్వ అభ్యంతరం దేనికి: మందకృష్ణ
ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ”అంబేద్కర్ వాదుల మహాగర్జన” జరుపుతామన్నారు ఎమ్మార్పీస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ జయంతి ఉత్
Read Moreదొరికిన ఆర్టీసీ బస్సు..టైర్లు మాత్రమే మిగిలాయి
హైద్రాబాద్ : కనిపించకుండా పోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకి నాందేడ్ లో లభ్యమైంది. అయితే అప్పటికే దొంగలు అనుకున్నంత పని చేశారు. గ్యాస్ సిలిండర్, కట్టర్
Read Moreతినే వస్తువు అనుకొని కొరికిన కుక్క..పేలిన బాంబు
బాంబు పేలి ఓ వీధి కుక్క చనిపోయింది. తిని వస్తువు అనుకుని నోట పట్టుకోవడంతో పేలింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంల
Read Moreసీఎం కేసీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ రాదు: విజయశాంతి
ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి వారం గడిచినా సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సి
Read Moreవారణాసికి రైతుల ముసుగులో TRS కార్యకర్తలు
నిజామాబాద్ జిల్లా నుంచి వారణాసి వెళ్లిన 45 మంది రైతులపై…. పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.TRS నాయకుల ఆధ్వర్యంలో ఎలా నామినేషన్లు వేస్తారని ప్ర
Read Moreవిద్యార్ధులవి ఆత్మహత్యలు కాదు..ప్రభుత్వ హత్యలు: ఉత్తమ్
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరీక్షల్లో ఫెయిలైనందుకు విద్యార్థులు, తల్లిదం
Read Moreముగ్గురు టీఆర్ఎస్ పార్టీ పెద్దలే ఇంటర్ సమస్యకు కారణం
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నా
Read More