
తెలంగాణం
రేషన్ డీలర్లకు ‘టీ వాలెట్’
పౌరసేవలను గ్రామీణ ప్రజానీకానికి మరింత చేరువలోకి తీసుకువచ్చేందుకు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘టీ వాలెట్’ను అందుబాటులోకి తీసుకురానున్నది. రంగారెడ్డి
Read Moreతల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
తల్లి మందలించిందని కొడుకు మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మరికల్ఎస్సై జానకీరాంరెడ్డి
Read Moreఎన్నికల ఖర్చులు జెప్పలే!
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో కొందరు ఎన్నికల ఖర్చు లెక్క చెప్పలేదు. ఇప్పటికే వీరికి ఈసీ రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేసి
Read Moreభార్య చేతిలో భర్త హత్య
దుబాయ్ నుంచి వచ్చిన ప్రతిసారి గొడవ పడుతున్నాడని భర్తను రోకలి బండతో తలపై కొట్టి హత్యచేసిందో భార్య. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్
Read Moreపనులు చేయించుకొని పైసలిస్తలేరు..
దేవాదుల సొరంగం పనులను అడ్డకున్న కార్మికులు నాలుగు నెలలుగా జీతాలివ్వడంలేదని ధర్నా మేఘ కంపెనీ అధికారుల హామీతో విరమణ దేవాదుల సొరంగంలో పనులు చేయించుకున్నర
Read Moreపాత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయండి: తహసీల్దార్లు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్
Read Moreఅటు మెంబర్షిప్.. ఇటు చేరికలు
పార్టీ మెంబర్షిప్తోపాటు చేరికలపైనా బీజేపీ దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో పార్టీకి బలమైన నేతలు ఉండాలన్న లక్ష్యంతో ఉంది. రెండు నుంచి మూడు అసెంబ
Read Moreమున్సిపాలిటీలపై ఫోకస్ చేయండి : కేటీఆర్
త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలు
Read Moreమున్సిపోల్స్ కు తొందరేంది?
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఐదు నెలల టైం కావాలని హైకోర్టును అడిగిన ప్రభుత్వం ఇప్పుడు పోలింగ్పై ఎందుకింత తొందరపడుతోందని ప్రతిపక్ష నేతలు ప్రశ్ని
Read Moreగోదావరి–కృష్ణా లింక్పై ఏపీ వెనుకడుగు!
గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించడంపై రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ప్రశ్నార్థకంగా మారింది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు కావటంతో ప్రతిపాద
Read MoreVROను గదిలో బంధించిన నిజామాబాద్ రైతులు
నిజామాబాద్ : పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామంలో నిరసన తెలిపారు. పట్టాల గు
Read Moreభార్య భూమి బామ్మర్ది లాక్కున్నాడని కలెక్టరేట్ లో నిరసన
తన భార్యకు చెందిన భూమి పట్టాపుస్తకాలు ఇవ్వకుండా… తనకు రైతు బంధు సహాయం అందివ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో అర్ధన
Read Moreకేసు తేలేంతవరకు భవనాలు కూల్చొద్దు : హైకోర్టు
ఎర్రమంజిల్, సెక్రటేరియట్ భవనాల కూల్చివేతలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదాపడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని మరోసారి హైకోర్టు ప్రభుత్
Read More