
తెలంగాణం
పీఎస్ లోనే మందు కొట్టారు..దమ్ము లాగారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ పీఎస్ ను కొందరు పోలీసులు బార్గా మార్చారు. ఏకంగా స్టేషన్ లోకే మందు తెచ్చుకొని తాగుతూ దర్జాగా దమ్ము
Read Moreకన్నెపల్లి వద్ద రెండు మోటార్ల రన్
కాటారం ,వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ పంపు హౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి నీరు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు మోటార్లను నిరంతరాయంగ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో రాజకీయ ప్రకంపనలే
తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదేనని, రెండేళ్లలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు చూస్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నా
Read Moreవీసీల్లేని యూనివర్సిటీలు.. సెర్చ్ కమిటీలు వేయని సర్కారు
రెండు వారాల్లో ముగుస్తున్న ఏడుగురు వీసీల టర్మ్ హైదరాబాద్,వెలుగు: అసలే పాలకమండళ్లు లేక అల్లాడుతున్న రాష్ట్ర వర్సిటీల్లో వైస్ చాన్సలర్ల కొరత ఏర్పడబో
Read Moreమృత్యుంజయుడు : అంత్యక్రియలకు రెడీ చేస్తుంటే.. అమ్మ పిలుపుతో లేచాడు
బ్రెయిన్ డెడ్ అని పంపించేసిన ఓ ప్రైవేటు హాస్పిటల్ ఊపిరి ఉందని గ్రామంలో వైద్యం చేయించిన అమ్మ కోలుకుంటున్న కొడుకు సూర్యాపేట రూరల్, వెలుగు:అల్లారుముద్ద
Read More15 నుంచి తహసీల్దార్ల సామూహిక సెలవులే..
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలనే డిమాండ్ తో సోమవారం నుంచి ఆందోళనలు చేపట్టాలన
Read Moreకారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Read Moreకామినీ చెరువు గుట్టల్లో ప్రాచీన సమాధులు
చారిత్రక ఆనవాళ్లైన ప్రాచీన సమాధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడ్డాయి. వెంకటాపురం మండలం కామినీ చెరువు గుట్టల్లో రాతి యుగం నాటి జాడలు చరిత్రకారుల
Read Moreట్రైనింగ్ ఇయ్యలే.. శాలరీ ఇస్తలే..జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అవస్థలు
డ్యూటీలో చేరి రెండు నెలలు దాటినా తప్పని ఇబ్బందులు కఠిన నిబంధనలతో టెన్షన్ ఎక్కడ సంతకం పెడితే ఏ సమస్య వస్తుందోనన్న భయం కొత్తగా సెలక్ట్ అయిన జూనియర
Read Moreరైతులకు రూ.150 కోట్లు ఇచ్చాం: మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనగలు, మినుములు, జొన్న,
Read Moreఅవినీతికి తావుండొద్దు
అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా కొత్త అర్బన్ పాలసీ ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్బన్ పాలసీలో భాగంగా కొ
Read Moreతండా స్కూళ్లకు మూసివేత దెబ్బ
విద్యాశాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా స్కూళ్లలోని స్టూడెంట్లను వేరే బడులకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బడుల మూ
Read Moreరైతులకు రూ.150 కోట్లు ఇచ్చాం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనగల
Read More