తెలంగాణం

హైకోర్టును ఆశ్రయించిన నిజామాబాద్ రైతులు

నిజామాబాద్ ఎంపీ ఎన్నికపై ఆ జిల్లా నుంచి పోటీచేస్తున్న178 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తాము ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికను వా

Read More

యాదాద్రిలో నిత్యపూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఇవాళ( గురువారం) ఉదయం 4గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వ దర్శనాలు,

Read More

మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌.. కేసు నమోదు

తాను వైసీపీలో చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సినీ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్

Read More

ప్రచారాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ?

సొంత నియోజక వర్గానికే పరిమితమైన ఉత్తమ్‌ ఇతర సెగ్మెంట్ల ప్రచారానికి వెళ్లని పీసీసీ చీఫ్ రాష్ట్ర రథ సారథి తీరుతో కేడర్ లో అయోమయం రాష్ట్రమంతా కలియ తిరు

Read More

ప్రచారంలో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్

ఉసూరుమంటున్న కేడర్‌‌‌‌ ఐదు సెగ్మెంట్లలోనే హడావుడి ప్రచారానికి పట్టుమని వారం రోజుల టైం కూడా లేదు. క్యాం పెయిన్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దూసుకెళ్తుంటే క

Read More

ఏజెన్సీలో అలర్ట్..

తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది.మావోయిస్టులు పార్లమెంటు ఎన్నికల్లో విధ్వంసాలు సృష్టించే అవకాశముందన

Read More

ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నా నిందలా?: సతీష్

రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని తెలంగాణ వీఆర్వో అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు గోల్కొండ సతీశ్

Read More

రాష్ట్రంలో మోడీ, రాహుల్‌ ప్రచారాల ప్ర‌భావం ఎంత?

హైదరాబాద్‌, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్ గాంధీ ప్రచార సభలు జనంపై ఏ మేరకు ప్రభావం చూపాయన్న దానిపై టీఆర్‌ఎస్‌ ఆరా తీస్తోంది. వి

Read More

‘బ్యాలెట్’ కావాలంటూ పసుపు రైతుల ధర్నా

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ తోనే జరిపించాలని నామినేషన్లు వేసిన పసుపు రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిజామాబాద్

Read More

ఇవాళ మహబూబాబాద్, ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం

సీఎం కేసీఆర్ ఇవాళ (గురువారం) మహబూబాబాద్, ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డు మైదానంలో జరగనున్న సభల

Read More

నేడు తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్..

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్, వరంగల్‌ లో జరిగే బహ

Read More

నా సీటు 200 కోట్లకు అమ్ముకున్నారు: జితేందర్ రెడ్డి

మహబూబ్‌ నగర్, వెలుగు:‘టీఆర్‌‌ఎస్‌‌ వందల కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకుంది. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు అంటున్నడు. అందులో నా సీటు పాలమూరుకే ఎక్కువ రేట

Read More

11 మందికి ఐఏఎస్‌లుగా ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న 11 మంది ఆఫీసర్లకు కన్ ఫర్డ్ ఐఏఎస్ లుగా ప్రమోషన్లు లభించాయి. యూపీఎస్సీ చైర్మన్ అరవ

Read More