తెలంగాణం

ధరణిలో తప్పులు.. రైతులపై భారం

ప్రతి దరఖాస్తుకు రూ.1,000 బాదుడు ఇప్పటికే సర్వీస్​ చార్జీల మోత ఇదేం పద్ధతి అంటున్న రైతులు 4 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని ఆఫీసర్

Read More

ధర ఎక్కువ.. తీపి​ తక్కువ

నాలుగో వంతుకు పడిపోయిన దిగుబడి అకాల వర్షాలకు ఆలస్యంగా పూత, కాత పక్వానికి రాకముందే మార్కెట్‌‌కు కాయలు మోతాదుకు మించి&

Read More

దేశం అంధకారంలో ఉంటే తెలంగాణలో వెలుగులు జిలుగులు

రాష్ట్రంలో ప‌రిస్థితులు అద్భుతంగా వున్నా.. కేంద్రంలో మాత్రం ప‌రిస్థితులు బాగా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. దానికి చికిత్స చేయాల్సిన అవ‌స

Read More

రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుపడ్డ విద్యుత్ ఏఈ

కొత్త వెంచర్లలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు లంచం డిమాండ్ నాగర్ కర్నూల్: కల్వకుర్తి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహ

Read More

కేంద్రం రెడీ.. రాష్ట్రాలే సుముఖంగా లేవు

కేంద్ర పెట్రో లియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రో-డీజిల్ ను GST పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం రెడీగా ఉన్నా.. రాష్ట్రాలు అందుకు సుముఖ

Read More

జిల్లాకో నర్సింగ్ కాలేజీ కట్టాలని నిర్ణయం

కామారెడ్డి జిల్లా: ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించామని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. డబుల్ బెడ్రూం

Read More

తెలుగు అకాడమీ విభజన కేసు పిటిషన్ వెనక్కి

తెలంగాణకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విభజన కేసులో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిచ్చింది సుప్రీం కోర్ట

Read More

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

జగిత్యాల జిల్లా: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా  రాయిక

Read More

అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయొద్దు 

కామారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కొందరు డాక్టర్లు అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనవసరంగా ఆపరేషన్లు చేయడ

Read More

హై కోర్టుకు వేసవి సెలవులు

హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 2నుంచి జూన్ 3 వరకు సమ్మర్ వెకేషన్ కొనసాగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు. జూన్ 6న హైకోరేటు కార్యకలా

Read More

పోడు భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారు

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కేసీఆర్ మాటలు మార్చుతారన్నారని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్.. ఇవ్వక

Read More

ప్రొటోకాల్ పాటిస్తే ఆరోపణలు చేయడం సరికాదు

రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లే అధికారులు వినాలన్నట్లుగా పరిస్థితి తయారైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటి

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నల్లగొండ జిల్లా అప్రతిష్ఠపాలు

నల్లగొండ జిల్లాలో 9 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధిలో మాత్రం శూన్యం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్

Read More