తెలంగాణం

18న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్ టెస్ట్‌

హాజరుకానున్న లక్షా పది వేల మంది స్టూడెంట్స్‌ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 409 ఎగ్జా మ్‌ సెంటర్స్‌ హైదరాబాద్‌, వెలుగు: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నె

Read More

నేటితో ప్రచారం బంద్ : రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌‌‌‌కు 48 గంటల ముం దే ప్రచారం ఆపేయాలి. దీంతో

Read More

ఎస్సై,కానిస్టేబుల్స్ ఫిజికల్ ఈవెంట్లు పూర్తి

హైదరాబాద్,వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫిజికల్ ఈవెంట్ పరీక్షలు పూర్తయినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు

Read More

34,604.. పోలింగ్ కేంద్రాలు : లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన ఎన్నికల

Read More

ఆర్డర్లే..ఆర్డర్లు : ఊరంతా వంట మాస్టర్లే..

బెల్లంపల్లి చుట్టుపక్కల జన్కాపూర్ ‘వంట మాస్టర్ల’ చేతి వంట తినని వాళ్లే ఉండరు. ఆ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే గరిట తిప్పాలి. వాళ్లు వండిన బాగార

Read More

ఇందూరు పోరు వెరీ స్పెషల్‌

లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటుదేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పసుపు, ఎర్రజొన్న రైతుల తిరుగుబాటుతో ఇక్కడ జరిగే ఎన్నికలు కొత్త చరిత్రకు శ్రీకా

Read More

కండువా కప్పుకోకుండానే కారుకు ప్రచారం

వెలుగు : టీఆర్‌ఎస్ చేరబోతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎంఎల్ ఏ బానోత్ హరిప్రియ గులాబీ అభ్యర్థి కవితను గెలిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. తాన

Read More

బావిలో పడి ఐదుగురు చిన్నారులు మృతి

జోగులాంబ గద్వాల్ జిల్లాలో  విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వ్యవసాయ బావిలో ఈతకు వెళ

Read More

ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : కేసీఆర్

పోలవరానికి ఎప్పుడైనా అడ్డం వచ్చామా? వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ వికారాబాద్ లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ .

Read More

15 సీట్లుంటే ఏం సాధించారు: డికే అరుణ

నరేంద్ర మోడీని మోరోసారి  ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు మహబూబ్‌ నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. సిట్టింగ్‌ ఎంపీ జిత

Read More

నిజామాబాద్ లో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పోలింగ్

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ తెలిపారు.  48 గంటల ముందే అభ్యర్థులు తమ ప్రచారాన్ని న

Read More

నిజామాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అర్వింద్

నిజామాబాద్ ప్రజలను  తప్పుదోవ పట్టించే పని  జరుగుతోంది… పపుసు బోర్డు విషయంలో  అబద్దాల ప్రచారం సాగుతోందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి. ని

Read More

PG వైద్య విద్యలో ప్రవేశాలకు దరఖాస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా PG వైద్య విద్య, MDS కోర్సుల్లో ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్

Read More