తెలంగాణం

మోడీ జనాన్ని మోసం చేస్తున్నారు : అక్బరుద్దీన్

మాయమాటలతో మోడీ జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. మోడీ సేన అన్న బీజేపీ నేతల మాటలపై ఫైరయ్యారు. మోడీ సేన వల్ల దేశ ప్ర

Read More

వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ : ఎంపీ కవిత

జగిత్యాల జిల్లా :  ప్రచారంలో భాగంగా గ్రామాలు చుడుతున్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల మండలంలోని అ

Read More

కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున చిరు ప్రచారం

మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. అయితే తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తరపున కాదు. కాంగ్రెస్ పార్టీ తరపునే ప్రచారాన్ని ని

Read More

ఆర్టీసీ కార్మికుల జీతం పెంపు

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది TS RTC. డబుల్ డ్యూటీ చేసే ఆర్టీసీ కార్మికులకు వేతనాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి RTC ఎండీ ఉత్తర్వులు జా

Read More

కూలీలకు రూ.6 పెరిగిన ఉపాధి కూలి

ఉపాధి హామీ పథకం కింద కూలి పని చేసే కూలీలకు ఇకపై జీతం 6 రూపాయలు పెరుగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధి హామీ కింద పనిచేసే కూలీకు రూ.205 ఇస్తుండగా…అది రూ.

Read More

నాగన్న హోటల్ ను మెచ్చుకున్న సినీ ప్రముఖులు

‘నాణ్యతే నమ్మకాన్ని నిలబెడుతుంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది’ అంటాడు నాగన్న. దానికి తగ్గట్టు గానే హోటల్ దగ్గర పెద్ద బోర్డులు, అలంకరణలు కనిపించవు

Read More

బడి..కాదు గుడి..రెండేళ్లుగా ఆలయంలోనే తరగతులు

విద్యాశాఖకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు స్కూల్ ను సందర్శించేందుకు మారుమూల పల్లెకు వెళ్లారు. ఆ ఊరిలో సర్కారు బడికి భవనం లేకపోవడం, బడి మూతపడకుండా ఉండేందుకు ట

Read More

‘ప్రధాని‘ఆశ లేదు..ఎవరు అవుతారన్న ఆసక్తి కూడా లేదు

ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.గోల్ మాల్‍ చేసే కాంగ్రెస్‍, బీజేపీలు ఈ దేశానికి పనికి రావని, ఆరెండూ లేని ప్రాంతీయ పార్టీల కూటమ

Read More

బోరు నీటి గొడవ… మహిళ హత్య

బోరు నీటి గొడవ మహిళ హత్యకు దారితీసింది . ఇది వికారాబాద్ జిల్లా మర్పల్ లి మండలం నర్సాపూర్ తండాలో మంగళవారం చోటు చేసుకుంది .వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవ

Read More

నీళ్లు లేని ఊరు..చుట్టాలే రారు

ఫిబ్రవరి ప్రారంభంలో ఆ ఊళ్లో  బావులు, కుంటలు, వాగులు ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతంలో ఉండే ఆ గ్రామస్థులు తిరిగి వానలు పడేవరకు దాదాపు ఐదు నెలలపాటు నరక యాతన

Read More

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మ

Read More

మండుతున్న ఎండలు

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏప్రిల్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగాయి. 39 నుంచి 42 డిగ్రీల

Read More

11నే నిజామాబాద్ పోలింగ్

హైదరాబాద్ , వెలుగు: నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 11వ తేదీనే  ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర డిప్యూటీ  ఎలక్షన్​ కమిషనర్​ ఉమేశ్​ సిన్హా ప్రకటించారు.సోమ

Read More