తెలంగాణం
టీఆర్ఎస్ లీడర్ల వల్లే చనిపోతున్నామని బాధితులు చెప్పినా నో యాక్షన్
తన చావుకు మంత్రి అజయ్కారణమని సాయిగణేశ్ చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలే రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్ ఘటనలో టీఆర్ఎస్ లీడర్లను కాపాడే యత్నం నింది
Read Moreరేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు
టీఆర్ఎస్ దాష్టీకాలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట
Read Moreయాదాద్రి ఆలయానికి బంగారం విరాళం ఇచ్చిన పువ్వాడ
ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నర్సన్నకు కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. యాదాద్ర
Read Moreఆరోగ్య మేళా ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రోగిని బయటికి పంపించే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్న
Read Moreజనసేనది విలువలతో కూడిన రాజకీయం
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేనది విలువలతో కూడిన రాజకీయమని నాదెండ్ల మన
Read Moreఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?
హైదరాబాద్ : బహదూర్పురా ఫ్లై ఓవర్ ప్రారంభం సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ మొ
Read Moreజహీరాబాద్ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు
జహీరాబాద్: జహీరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో హరీష్ రావ
Read Moreసూసైడ్ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ని ఏ వన్గా చేర్చాలె
ఖమ్మం: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మంలో సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర
Read Moreదామరచర్ల గురుకులంలో ఫుడ్ పాయిజన్
నల్గొండ జిల్లా: దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ క
Read Moreవెంచర్లలో 50%షేర్ కావాలని అడగడం సిగ్గుచేటు
మూడు రోజులు దాటినా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రామాయంపేటలో ఆత్మహత్య చేసుకున్న
Read Moreహన్మకొండలో కేటీఆర్ టూర్కు ఏర్పాట్లు
హన్మకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స
Read Moreసాయిగణేష్ కుటుంబ సభ్యులకు అమిత్ షా ఫోన్
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉదయం సాయిగణేష్ అమ్మమ్మ సావిత్రి, చెల్లి కావేరిత
Read Moreషర్మిల పాదయాత్ర వద్ద వైఎస్ విజయమ్మ బర్త్ డే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు
Read More












