తెలంగాణం

అటవీ అధికారులు..గిరిజనుల మధ్య మళ్లీ వార్

కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ, అప్లికేషన్ల పేరుతో హడావుడి హక్కు పత్రాల కోసం 2.20 లక్షలకుపైగా దరఖాస్తులు నాలుగు నెలలైనా వాటిని పట్ట

Read More

పోటీ పరీక్షలకు పుస్తకాల్లేవు.. నిరుద్యోగుల తిప్పలు

పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యేటోళ్లకు ఇబ్బంది​ ఇంకా మొదలుకాని ప్రింటింగ్.. పేపర్ కొరతే అంటున్న అకాడమీ వర్గాలు హైదరాబాద్, వెలుగు: వివిధ ఉద్యో

Read More

ప్రశ్నిస్తే వేధింపులు.. సర్కారు తీరుపై నెటిజనుల అసంతృప్తి

పోలీసులు, టీఆర్​ఎస్​ లీడర్లు బెదిరిస్తున్నారని ఆవేదన ఖమ్మంలో సాయి గణేశ్​ పై ఏకంగా 16 కేసులు..  రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకెన్నో

Read More

ప్రైవేట్​ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ

ఏటా 10-30% ఫీజులు పెంచుతున్న మేనేజ్మెంట్లు  పుస్తకాల నుంచి షూస్ దాకా అంతా స్కూళ్లలో కొనాల్సిందే ఫీజుల కట్టడిపై కమిటీలేసుడు తప్ప సర్కార్​ చ

Read More

సంతోష్  కుటుంబానికి  న్యాయం జరిగే  వరకు పోరాటం చేస్తాం

కామారెడ్డిలో ఆత్మహత్య  చేసుకున్న సంతోష్  కుటుంబానికి  న్యాయం జరిగే  వరకు పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే  రఘునందన్ రావు.  

Read More

ముంజంపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జగిత్యాల గొడిశెల పెట్ లోని శ్రీ చ

Read More

రైస్ మిల్లర్లకు ధాన్యంపై క్లారిటీ లేదు

జగిత్యాల జిల్లా: హిందూసమాజం కోసం పనిచేసేవారిని, బీజేపీని టార్గెట్ చేసి సీఎం కేసీఆర్ టార్చర్ పెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్. ద

Read More

సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం

 జహీరాబాద్ నిమ్జ్ ( NIMZ) నిర్వాసితులతో కోదండరామ్ భేటీ సంగారెడ్డి జిల్లా: పూర్వకాలంలో  దేశ్ ముఖ్ లు  జాగీర్ధార్ భూములను &n

Read More

మరో 3రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద

Read More

25వేలు దోచుకుని.. 5వేల రైతుబంధుతో గొప్పలు చెప్పుకుంటున్నారు

15 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయకుండా మానేశారు వరి వేయని రైతులందరికీ 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీని ఏమైనా అంటే వరి

Read More

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

మెదక్: ఏడేళ్ల  బీజేపీ పాలనలో  ధరలు పెరిగాయని  మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో 450 నుండి 1050 రూపాయలకు పె

Read More

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కామర్స్

Read More

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంత్రి, పోలీసుల వేధింపులు భరించలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోవడం

Read More