తెలంగాణం
ఉపాధి పనులు చేస్తుంటే రాగి నాణేలు దొరికినయ్!
బాలానగర్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా రాగి నాణేలు దొరికాయి. తహసీల్దార్ శ్రీనివాస్ కథనం
Read Moreఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
కొమురవెల్లి, వెలుగు: ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొమురవెల్లి మండలం అయినాపూర్కు చెందిన కొత
Read Moreరాష్ట్రంలో సమ్మె ప్రభావం అంతంతే!
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్&z
Read Moreత్వరలో గుట్టపై పోలీస్ స్టేషన్
యాదగిరిగుట్ట, వెలుగు : త్వరలో యాదాద్రి కొండపై యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ తెలిపారు. మరో వా
Read Moreఅధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లో పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం
కందుకూరు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లో పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం వెయ్యి కోట
Read Moreమెడికల్కాలేజీలకు దరఖాస్తే చేయని రాష్ట్ర సర్కార్
ఈటలతో విభేదాలతో డీపీఆర్లను తొక్కిపెట్టిన సీఎంవో ప
Read Moreసర్కారు వేయమన్న పంటలకు మద్దతు దక్కుతలే
(వెలుగు, నెట్వర్క్) యాసంగిలో వడ్లు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయండి..’ అంటూ ప్రచారం చేసిన రాష్ట్ర సర్కారు, తీరా పంటలు పండాక వాటి మార్కెట
Read Moreకేసీఆర్, చినజీయర్ మధ్య గ్యాప్ నిజమే
కేసీఆర్, చినజీయర్ మధ్య దూరం బట్టబయలు యాదాద్రి ప్రారంభోత్సవానికి జీయర్ను పిలువని సీఎం సమతామూర్తి విగ్రహావిష్కరణ న
Read Moreఆరేళ్ల తర్వాత మొదలైన గర్భగుడి దర్శనాలు
తెరుచుకున్న యాదాద్రి ప్రధానాలయ తలుపులు సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు ఒక్కో గోపురానికి ఒక్కో మంత్రి పూజలు ఆరేండ్ల తర్
Read Moreయాదాద్రి దర్శనాలు షురూ.. మస్తు రద్దీ
యాదాద్రిలో స్వయంభూ దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం ఆలయ మహాకుంభసంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఇక నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించా
Read Moreశ్రీశైలంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత
కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ దృష్ట స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ ఈవో లవన్న. భక్తులందరికీ అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున
Read Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఉద్యమాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరెంటు బిల్లుల పెంపు, ధాన్యం కొనుగోలు విషయంలో బీజ
Read Moreఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ 2022 నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్
Read More












