శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత

శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత

కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ దృష్ట స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ ఈవో లవన్న. భక్తులందరికీ అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నామన్నారు. ఉగాది పండగ పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వృద్ధులు, చంటిపిల్లల తల్లులు, తమ యాత్ర వాయిదా వేసుకొని సూచించారు. రేపటి నుంచి  రూ. 500, రూ. 200 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇండియా.. ఇంటికే

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు