
తెలంగాణం
రేపు కరీంనగర్ లో కేసీఆర్ సభ : సంకీర్ణ రాజకీయాలపై ప్రకటన
రేపు సాయంత్రం కరీంనగర్ సభతో TRS లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. పార్లమ
Read Moreరీసెర్చ్ : కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్
మనం రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయల స్థానం ఏంటీ….? ఆకు కూరలు, కూరగాయలను తినాల్సిన మోతాదులో తీసుకుంటున్నామా… ? వీటిపై ఏటా పెడుతున్న ఖర్చు ఎంత? హైదరాబాద్
Read Moreగుట్టల్లో వేట: మావోయిస్టులు డబ్బు దాచారా?
ఆ గుట్టపై అడుగడుగునా గుంతలే. ఏ పుట్టమట్టికోసమో, ఏనె రాళ్ల కోసమో తవ్వినవి కావు. నక్సల్స్ డబ్బు సంచులు దాచారన్న అనుమానంతో ఐదేళ్ల నుంచి తవ్వగా ఏర్పడినవ
Read Moreకూతురు కనిపించట్లేదని తల్లి ఆత్మహత్య
వెలుగు: కన్న కూతురు అదృశ్యమైంది. దీంతో ఇరుగు పొరుగు వారు ప్రేమ వ్యవహారమే కారణమని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయిందని చర్చించుకోవడంతో.. తీవ్ర మనస్తాపానిక
Read Moreనేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
వెలుగు: నేటి నుంచి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత సమయాని
Read Moreమెదడు ఆపరేషన్ చాలా ఈజీ: మత్తు లేకుండానే సర్జరీ
మెదడు.. చాలా సున్నితమైన అవయవం. అలాంటి మెదడుకు ఆపరేషన్లు చేయడమంటే కష్టమైన పని. అయితే, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐవోఎన్ ఎం) విధానంతో మెదడు ఆపరే
Read Moreగేట్ రిజల్ట్స్ .. ఆలిండియా టాపర్ మనోడే
వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీ, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్–2019) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యా
Read Moreనేషనల్ మ్యూజియం లో 900 కోట్ల జాకబ్ డైమండ్
ఢిల్లీ: పెద్ద లాకరు లాంటి గది. లోపలికెళ్లగానే మొబైల్ నెట్ వర్క్ బంద్. మసకబారిన వెలుతురు. చుట్టూ ఎంతో విలువైన వస్తువులున్నా, మధ్యలో ఉన్న ఓ వజ్రం మాత్రమ
Read Moreఎనిమిది మందితో కాంగ్రెస్ తొలి జాబితా
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. మిగతా తొమ్మిదింటిని కూడా శనివారం ప్రకటించే అవకాశమున్నట్
Read Moreవేధింపుల భర్తకి ఏడాది జైలు శిక్ష
ఆసిఫాబాద్: రోజూ తాగివచ్చి కొట్టడం. అదనపు డబ్బు కోసం వేధించడం. అలాంటి భర్తతో కొన్ని రోజులుగా భరించిన భార్య చివరకు విసుగు చెందింది. పోలీసులకు ఫిర్యాదు చ
Read Moreగోదావరిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు
భద్రాద్రి కొత్తగూడెం: ఈత కోసం వెళ్లిన చిన్నారులు గోదావరిలో మునిగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఏటపాక గ్
Read Moreప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల అభివృద్ధి:ఎంపీ కవిత
నిజమాబాద్- జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. నిజమాబాద్ లో మీడియాతో
Read Moreఆటోను ఢీకొట్టిన లారీ : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ధరూర్ నుంచి వికారాబాద్ వస్తుండగా ఆటోను..వేగంగా ఢీకొట్టింది లారీ. ఆటోలో ఉన్న ముగ
Read More