తెలంగాణం

CM KCR తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

త్వరలో టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత మా నిర్ణయం సరైనదే అనిపించింది: కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు

Read More

పదో తరగతి పరీక్షలు: నిమిషం నిబంధన సడలింపు

రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. అంతే కాదు పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు ఎంతో కఠ

Read More

TJS నాలుగు స్థానాల్లో పోటీ: కోదండ‌రాం

తెలంగాణ జనసమితి (TJS) లోక్ స‌భ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధినేత కోదండ‌రాం ప్ర‌క‌టించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నాలు

Read More

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జరుగుతున్న జహీరాబాద్‌ నియోజక

Read More

లోక్ సభ బరిలో TJS : 4 చోట్ల పోటీ

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై నాంపల్లి తెలంగాణ జనసమితి కార్యాలయంలో పార్టీ నేతలతో చర్చించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్,

Read More

ఎంపీ కవితకు KTR పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిజామాబాద్ ఎంపీ, తన చెల్లెలు కవిత ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం గడిపే అవకాశం ఆ దేవుడు అందించాలని.. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆకాంక్షించారు టీఆర్ఎస్ వర్క

Read More

నకిలీ పహానీలతో రూ.48 లక్షల లోన్లు

వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పినపాక మండలంలో నకిలీ పహానీలతో రూ.40లక్షల లోన్లు పొంది ఎస్బీఐకి కుచ్చుటోపీ పెట్టిన వైనంపై ఏడూళ్ల బయ్యారం

Read More

62 మందిపై అనర్హత వేటు

వెలుగు: లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించినట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. ఇటీవలి అసెంబ

Read More

లడ్డూ తయారీలో అక్రమాలు: కొమురవెల్లి ఉద్యోగులకు మెమోలు

వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలు జరుగుతున్నట్టు తేలింది . మంగళవారం ఈవో వెంకటేశ్

Read More

ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని కోసుకున్నాడు

వెలుగు: పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ మాచర్ల తరుణ్ బ్లేడ్ తో గొంతు, మర్మావయాలు కోసుకుని మంగళవారం ఆత్మహత్యాయ

Read More

వటపత్రశాయిగా యాదాద్రి నారసింహుడు

వెలుగు: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చారు. ఐదో రోజు స్వామి వారిని వటపత్రంపై అధిష్టిం పజేసి పూజలు నిర్వహించారు. సాయంత్

Read More

కంప్యూటర్ కోర్సులన్నడు.. 1,000 కోట్లు కొట్టేసిండు

మరో భారీ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. ఈబిజ్ డాట్ కం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్ లైన్ లో 58 రకాల కంప్యూటర్ కోర్సులు, బిజినెస్ ఆపర్చునిటీస్ అం

Read More

కాంగ్రెస్ కు సబితా గుడ్ బై

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తన కుమారుడితో కలిసి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. సబ

Read More