తెలంగాణం

దళితబంధు స్కీంకు ఉపాధిహామీ ఫండ్స్

  డెయిరీ యూనిట్​ షెడ్​కు రూ.లక్షన్నర కేటాయింపు కరీంనగర్​ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు మండలాల వారీగా ప్లాన్ పంపాలని ఎంపీడీవోలకు కలెక్టర్

Read More

రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం క

Read More

కేసీఆర్ అవినీతిని జనంలోకి తీసుకెళ్లండి

బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్‌లో పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ దిశానిర్దేశం సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తుండని ఫైర్

Read More

సీఎం కేసీఆర్ బాగానే అభివృద్ధి చేస్తుండు

తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే అభివృద్ధి చేస్తోందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్

Read More

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్థుల అంశాన్ని అందులో ప్రస్తా

Read More

బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ చర్యలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బ్యాంకులను మోసం చేసిన కేసు విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు ప్రారంభించింది. జిఎస్ ఆయిల్ మిల్ బ్యాంకు

Read More

నిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్

నిర్మల్ జిల్లా భైంసాలో పత్తి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ ఆల్ టైం రికార్డ్ క్వింటం పత్తి ధర  11 వేల 100 రూపాయలు పలికింది. అయితే ధర పెరిగినా మా

Read More

ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు

హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని ప్రగతి భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర వేడుకలను ప్రగతి భవన్ లోని జనహిత వేదిక కాను

Read More

ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్ : వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. లాసెట్, పీజీ సెట్, ఎడ్ సెట్, ఐసెట్ త

Read More

అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం

హైదరాబాద్ : అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు హరీశ్ రావు. దళితుల బతుకుల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు స్కీం తీసుకొచ్చామన్నారు

Read More

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన

కరీంనగర్ జిల్లా: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్

Read More

సిరిసిల్ల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 20 రోజుల్లో మూడు సార్లు దొంగతనాలు చేశారు. ఇప్పటి వరకు ఆరు ఇళ్లలో 8 తులాల బంగారం చోర

Read More

దామాషా ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కుంది

చిత్తశుద్ధి ఉంటే సాయంత్రానికల్లా ఎస్టీల రిజర్వేషన్ పెంపు జీవో తీసుకురండి.. అడ్డుకుంటే అడగండి మీడియాతో చిట్ చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Read More