
తెలంగాణం
ఇవాళ ఓటు నమోదుకు ఆఖరు రోజు
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. ఓటు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఆన్లైన్ లేదా మీ సేవలో తమ ఓటును దరఖాస్
Read Moreయాదాద్రి నర్సన్నకు గవర్నర్ పట్టువస్త్రాలు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు, సేవలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఉత్సవాల
Read Moreజయరాం హత్య కేసు: రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో ఏపీ మంత్రులు
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరిన్ని కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో ఏ
Read Moreమనకు 29 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు
వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.5 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ
Read Moreరేపటి నుంచి టెన్త్ పరీక్షలు
పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి షురూ అయి వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 306 సెంటర్ల లో 69,255 మంది రెగ్యులర్, 57 కేంద్రాల్లో 12,
Read Moreచేవెళ్ల బాధ్యత సబితకు!
వెలుగు: చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించినట్లు తెలి
Read Moreఐస్ క్రీమ్ లో బల్లి : యువకుడికి వాంతులు
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు కొనుగోలు చేసిన ఐస్ క్రీమ్ లో బల్లి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన స
Read Moreమహిళా భద్రతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం : శిఖాగోయల్
మహిళల భద్రతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీ శిఖాగోయల్. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 17న వియ్ ఆర్ వన్ పేరుతో 1
Read Moreసమర్థవంతమైన పాలన బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి
కేటీఆర్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. బీజేపీ మతతత్వ పార్టీగా చెప్పడాన్ని ఖండిస్తున
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో నన్ను వెన్నుపోటు పొడిచారు : మంత్రి ఈటల
హుజారాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలో వెన్నుపోటు పొడిచారని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజ
Read Moreఓటరు నమోదుకు రేపే ఆఖరు తేదీ
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. జనవరి 1, 2019 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 15 వరకు అంటే శుక్రవారం లోపు ఓట
Read Moreఅసెంబ్లీలో ఓడిన సీనియర్లకు కాంగ్రెస్ ఎంపీ టికెట్
రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటనకోసం బాగానే కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఢిల్లీలో మూడుసార్లు స్క్రినింగ్ కమిటీ భేటీ అయ్యింది. నియోజకవర్గాల ను
Read MoreMLAలు పోతుంటే కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తోంది : పొంగులేటి
సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తన ఆవేదనను బయటపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారాయన్నారు
Read More