తెలంగాణం

అడవుల్లో అగ్గి ఆర్పేందుకు శాటిలైట్​ సాయం

1106 ఫైర్ ​జోన్ల గుర్తింపు  మంటలు రేగితే సెల్​ఫోన్లకు అలర్ట్​ మెసేజ్​​ క్విక్​ రెస్పాన్స్​ టీంల ఏర్పాటు నిర్మల్, వెలుగు: ఇటీవలి

Read More

ఏడాది నుంచి భగీరథ నీళ్లు ఫిల్టర్​ చేస్తలేరు

    ఫ్లోరైడ్ ​పీడిత నల్గొండ జిల్లాలో సర్కారు తీరు     ఏడాదిగా సాగుతున్న పంపుహౌస్​ రిపేర్లు       న

Read More

గ్రూప్​1, 2 అభ్యర్థులకు స్టైపెండ్

గ్రూప్ 1 క్యాండిడేట్లకు 6 నెలల పాటు రూ.5 వేలు గ్రూప్ 2, ఎస్సై క్యాండిడేట్లకు 3 నెలల పాటు రూ.2 వేలు  బీసీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 1.25 లక

Read More

టీయూ గర్ల్స్​ హాస్టల్​ టిఫిన్‌‌లో కప్ప

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్​ హాస్టల్​లో బుధవారం ఉదయం స్టూడెంట్స్​కి పెట్టిన టిఫిన్​లో కప్ప రావడం కలకలం సృష్టించింది. దీంతో పీ

Read More

రాజ్యాంగాన్ని అవమానిస్తరా?

వ్యక్తిగతంగా అవమానించినా... కనీసం పదవికి మర్యాద ఇవ్వాలి గవర్నర్​ టూర్​కు ఎలా వ్యవహరించాలో సీఎస్​కు, కలెక్టర్లకు తెలియదా? దీనిపై చర్యలు తీస

Read More

పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు

పదో తరగతి పరీక్షా సమయంలో ప్రభుత్వం మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై టెన్త్ క్లా

Read More

లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకొస్తుంటే..

హైదరాబాద్: దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో బంగారం దాచి తీసుకుని వస్తుండ

Read More

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కే

Read More

గవర్నర్ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణం

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సి

Read More

ఫ్రీ కోచింగ్‎తో పాటు రూ. 5 వేల స్టైఫండ్

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.  బీసీ వెల్ఫేర్ డిపార్ట్‎మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర

Read More

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని.. తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్‎కు

Read More

మంత్రి జగదీష్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

మంత్రి జగదీష్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నుంచి రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం హెచ్

Read More

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More