తెలంగాణం
ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు
వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్కార్ యాక్షన్ తీసుకుంది. పేషెంట్ పై ఎలుకల దాడి ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్
Read Moreయాదాద్రి కొండపైకి కేవలం ఆర్టీసీ బస్సులకే అనుమతి
యాదాద్రి భువనగిరి : యాదాద్రి కొండపైకి ఇకపై కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో గీతారెడ్డి ఉ
Read Moreత్వరలో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తరు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ర
Read Moreఆర్టీసీ ఉగాది ఆఫర్.. వృద్ధులకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అనేక అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ఆర్టీసీ మరో మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ సారి వృద్ధులకు టీఎస్
Read Moreభువనగిరి టీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి టీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. బీబీనగర్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకట
Read Moreపెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్
సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలమే ఉండేదని.. కానీ స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వానాకాలంలాగే ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Moreసీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
ఆసరా పెన్షన్ల విషయంలో కేసీఆర్ సర్కారు వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పెన్షన్ల వయో పరిమితిని 57ఏళ్లకు తగ్గిస్తామని 2-018లో
Read Moreమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించారు. నిరంతరం బయట ఉండి విధులు నిర్వర
Read Moreవిద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగానే సరఫరా
రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగానే సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. 17వేల మెగా వాట్స్ పైగా విద్యుత
Read Moreమంత్రి హత్యకు కుట్ర కేసు నిందితులకు బెయిల్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏ 1 నుంచి ఏ
Read Moreవరంగల్ ఎంజీఎంలో దారుణం.. రోగిని కొరికేసిన ఎలుకలు..!
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో దారుణం జరిగింది. అక్కడి పేషెంట్లపై ఎలుకలు దాడి చేశాయి. ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు, చేతులను ఎలుకలు కొరికేశాయి.
Read Moreధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్: ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నారాయణ పేట జిల్లా కోస్గి లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన
Read Moreఅక్రమ కూల్చివేతలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న కౌన్సిలర్
మేడ్చల్: అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులను.. జేసీబీ బకెట్ లో కూర్చొని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అడ్డుకున్న ఘటన మేడ్
Read More












