తెలంగాణం
పంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి
సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖర
Read Moreబార్లు, బీర్లతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రం బార్లు, బీర్లతో, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.
Read Moreటీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న గద్దర్
మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. అల్వాల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత
Read Moreరాష్ట్రంపై ద్రోణి ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
రాష్ట్రంపై ద్రోణి ప్రభావం పడుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. తేల
Read Moreమళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు
బంగారు తెలంగాణ కాదిది....బాధల తెలంగాణ అని విమర్శించారు వైఎస్ షర్మిల. ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలంలో షర్మిల పాదయాత్ర కోనసాగిస్తున్నా
Read Moreమిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మిర్చి నాణ్యత పరీక్షా కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ ఆధ్వర
Read Moreగోల్డ్ రేటును దాటిన మిర్చి ధర
రాష్ట్రంలో మిర్చి బంగారమైంది. గోల్డ్ రేట్లను వెనక్కి నెడుతూ రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. ఒకప్పుడు 10 వేలు దాటితే గొప్ప అనుకున్న.. రైతన్నకు ఎర్రబంగ
Read Moreవడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే
కరీంనగర్/వరంగల్: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన
Read Moreచంచల్ గూడ జైలుకు డ్రగ్స్ కేసు నిందితులు
హైదరాబాద్ లోని ఫుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులు అభిషేక్ , అనిల్ లను రిమాండ్ కు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు
Read Moreనీలోఫర్లో మూడ్రోజుల పసికందును వదిలేసిన్రు
మూడు రోజుల క్రితం పుట్టిన పసికందును అనాథలా వదిలేసి వెళ్లిన ఘటన హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బాబును
Read Moreరాహుల్ గాంధీతో భేటీ కానున్న రాష్ట్ర నేతలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ కీలక నేతలు ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. నేతల మధ్య అంతర్గత విభేదాలు, పార్టీ బలోపేతం
Read Moreఏడేళ్లుగా తెలంగాణలో వ్యాట్ పెంచలేదు
చమురు ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చైనా హింస గురించి పుస్తకాల్లో చదివానని.. కానీ 14 రోజుల్లో 12 సార్లు ఇంధనం ధరల పెంచి కేంద్రం &nbs
Read Moreఉగాది పచ్చడి ఎఫెక్ట్ .. 29 మంది స్టూడెంట్లకు అస్వస్థత
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఉగాది పచ్చడి తాగి 29 మంది స్టూడెంట్
Read More












