తెలంగాణం

కేంద్రం వడ్లు కొనేవరకు విడిచిపెట్టం

పాలకుర్తి: కేంద్రం వడ్లు కొనేవరకు విడిచిపెట్టేదిలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్

Read More

గంజాయికి బానిసైన కొడుకు.. కళ్లలో కారం పోసి కొట్టిన తల్లి

సూర్యాపేట : చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోయింది. కన్న కొడుకును

Read More

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్

జనగామ జిల్లా: లంచాలు తీసుకునే వారిని వలపన్ని పట్టుకునే అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇవాళ సొంత పోలీసు శాఖ సబ్ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్నారు. జనగామ జిల్

Read More

పంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి

సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో  ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖర

Read More

 బార్లు, బీర్లతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది

ఖమ్మం జిల్లా:   తెలంగాణ రాష్ట్రం బార్లు, బీర్లతో, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. 

Read More

టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న గద్దర్

మేడ్చల్ జిల్లాలో టీఆర్‌‌ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. అల్వాల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత

Read More

రాష్ట్రంపై ద్రోణి ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన

రాష్ట్రంపై ద్రోణి ప్రభావం పడుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. తేల

Read More

మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు

బంగారు తెలంగాణ కాదిది....బాధల తెలంగాణ అని విమర్శించారు వైఎస్ షర్మిల.  ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలంలో షర్మిల పాదయాత్ర కోనసాగిస్తున్నా

Read More

మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మిర్చి నాణ్యత పరీక్షా కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ ఆధ్వర

Read More

గోల్డ్ రేటును దాటిన మిర్చి ధర

రాష్ట్రంలో మిర్చి బంగారమైంది. గోల్డ్ రేట్లను వెనక్కి నెడుతూ రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. ఒకప్పుడు 10 వేలు దాటితే గొప్ప అనుకున్న.. రైతన్నకు ఎర్రబంగ

Read More

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే

కరీంనగర్/వరంగల్: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన

Read More

చంచల్ గూడ జైలుకు డ్రగ్స్ కేసు నిందితులు

హైదరాబాద్ లోని  ఫుడింగ్ మింక్ పబ్  డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులు  అభిషేక్ , అనిల్ లను రిమాండ్ కు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు

Read More

నీలోఫర్‌‌లో మూడ్రోజుల పసికందును వదిలేసిన్రు

మూడు రోజుల క్రితం పుట్టిన పసికందును అనాథలా వదిలేసి వెళ్లిన ఘటన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బాబును

Read More