
తెలంగాణం
TRS లోకి పాలేరు ఎమ్మెల్యే కందాల
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో మరో వికెట్ పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రగతిభవన్ ల
Read Moreఇన్నర్ టాక్: రాష్ట్ర బీజేపీ ఓవైపు.. రాజాసింగ్ మరోవైపు..
రాష్ట్రంలో బీజేపీకున్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీలో ఇతర నాయకులకు పొసగడం లేదని సమాచారం. బీజేఎల్పీ లీడర్ గా ఉన్న రాజాసింగ్ ను.. ఢిల్లీలో అమిత్ ష
Read Moreజయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్
Read Moreసర్కారు బడి.. రాయరాదు.. సదవరాదు!
3.16 లక్షల మంది స్టూడెంట్స్ కు తెలుగు రాదు 4.52 లక్షల మంది ఇంగ్లిష్ లో వీక్ 48.79 శాతం మందికి లెక్కలురావు ఏమీ రానోళ్లు సగం మంది! సర్కారు బడుల్ల
Read Moreరాత్రికి రాత్రే వాగు మాయం: పట్టించుకోని రెవెన్యూ అధికారులు
దాదాపు12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాగు అది. దానిపైనే కొందరు భూ కబ్జాదారుల కన్ను పడింది . ఇంకేముంది రాత్రికి రాత్రే ఆ భూమిలో ఉన్న తాటిచెట్లు, ముళ్ల చెట్
Read Moreచిట్టీలు పెట్టనియ్యలేదని ఇన్విజిలేటర్ ను చితక్కొట్టారు!
వెలుగు: పరీక్షల్లో తాము చిట్టీలు పెట్టకుండా స్ట్రిక్ట్ చేశారని ఇన్విజిలేటర్పై స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన బుధవారం భైంసాలో చోటుచేసుకుంది . వివరాల
Read Moreఎండలు దంచుతున్నయ్
రోజుకో డిగ్రీ పెరుగుతున్న టెంపరేచర్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతోంది. బుధవారం మెదక్ లో 39.3 డిగ్రీ
Read Moreగొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్ మాల్
గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దళారుల చేతి వాటంతో పక్కదారి పడుతోంది . కొందరు ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు
Read Moreగోవర్ధనగిరిధారిగా లక్ష్మీనర్సింహుడు
వెలుగు: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి బుధవారం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు గోవర్ధనగిరిధారి అలంకార
Read Moreఆసరా పెన్షన్లు సరిగ్గా అందడం లేదని వృద్ధులు, వికలాంగుల ధర్నా
రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు వృద్ధులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. ఫరూక్ నగర్ మండలంలోని ఘంట్ల వెళ్లి గ్రామం దేవునిబ
Read Moreఈ నెల 22న వారికి మాత్రమే సెలవు
ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ఈ సెలవు ఇస్తున్నట్లు
Read Moreరంగారెడ్డి జిల్లా: ఒకే పరీక్ష కేంద్రం నుంచి 44 మంది డిబార్
రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో చివరి రోజు రంగా రెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా
Read Moreకార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.
Read More