తెలంగాణం

ఇద్దరు ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ 

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రసమయి బాలకిషన్, నన్నపనేని న

Read More

గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలి

కాంగ్రెస్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సద్భావన సంకల్పయాత్ర తెలంగాణలో ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సాగిన యాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు

Read More

మళ్లీ మారిన జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్

జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ మార్పులతో.. రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను పదేపదే మారుస్తుంది. ఇప్పటికే నాలుగు సార్లు ఇంటర్ పరీక్షలు.. రె

Read More

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అమిత్ షా, మోడీ అసంతృప్తి

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట

Read More

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెతో తమకెలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. గవర్నర్ తనకు తానే ఏదో ఊహించుకుని మాట్

Read More

గవర్నర్ ప్రోటోకాల్ పై కేంద్ర హోంశాఖ సీరియస్..?

గవర్నర్ తమిళి సై ప్రోటోకాల్ ఇష్యూస్ పై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు త్వరలో నోటీసులిస్చే అవకాశముందం

Read More

కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మడం లేదనే వడ్ల నాటకం 

సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నాడని ఆరోపించారు. కే

Read More

అవమానంపై గవర్నర్ తమిళిసై ఆవేదన

రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానంపై ఆవేదన వ్యక్తంచేశారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన ఆమె.. బావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ భవన్ లో తన

Read More

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సీఎస్కు హైకోర్టు నోటీసులు

కాల్ డేటా..డిజిటల్ రికార్డులు  ఇవ్వడం లేదు..   కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఈడీ పిటిషన్ హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసుప

Read More

రాష్ట్రంలో HCCB రూ.1000 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో HCCB  600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ హెచ్సీసీబీ మధ్య ఎంఓయూ కుది

Read More

రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత

రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల

Read More

10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిల్ కలెక్టర్

మేడ్చల్ జిల్లా : ఘట్ కేసర్ మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ రవీందర్ పది వేల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిప

Read More

స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్

Read More