యాదగిరిగుట్ట, వెలుగు : త్వరలో యాదాద్రి కొండపై యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ తెలిపారు. మరో వారం పాటు ఇంతకుముందు కొనసాగినట్టే గుట్టపై బందోబస్తు ఉంటుందన్నారు. సోమవారం డీసీపీ నారాయణరెడ్డితో కలిసి సీపీ మాట్లాడుతూ భక్తులు టెంపుల్లోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా డిపాజిట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్మినెంట్గా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 150 సీసీ కెమెరాలను బిగిస్తామన్నారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్రూం ఏర్పాటు చేశామన్నారు.
త్వరలో గుట్టపై పోలీస్ స్టేషన్
- తెలంగాణం
- March 29, 2022
లేటెస్ట్
- ఓటర్ల జాబితా నుంచి పేర్లను తీసేయడం ఆశ్చర్యకరం: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
- బాల రాముడికి సూర్య తిలకం
- లోన్ చార్జీలపై ఫుల్ క్లారిటీ రహస్యాలకు చెల్లు
- రాములోరి పెండ్లిలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం
- రెండు చోట్ల పోటీ చేస్తున్న ఒడిశా సీఎం
- పాకిస్తాన్లో హిందూ జెండా ఎగురవేస్తం: రాజాసింగ్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- దోపిడీదారులకు కేంద్రం సహకారం : మంత్రి పొన్నం
- వైభవంగా సీతారాముల కల్యాణం
- ఏపీ, కర్నాటక నుంచే.. పత్తి విత్తనాల దందా
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- హైదరాబాద్లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు