డబుల్ బెడ్ రూం ఇళ్లపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు నిర్మించారు? లబ్దిదారులకు ఎన్ని కేటాయించారో తెలపాలని స్పష్టం చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులకు కేటాయించడంలేదంటూ బీజేపీ నేత ఎన్. ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్రం నిధులతో లక్ష ఇళ్లు నిర్మించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో వాటిని లబ్దిదారులకు కేటాయించడం లేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్లను వీలైనంత త్వరగా అర్హులకు కేటాయిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి
- తెలంగాణం
- April 25, 2022
లేటెస్ట్
- ఇండియా బ్యాడ్మింటన్ జట్ల బోణీ
- ఎగ్జామ్పేపర్లో జై శ్రీరామ్, కోహ్లీ.. 50 శాతం మార్కులతో పాస్ చేసిన ప్రొఫెసర్లు
- సురేఖ గోల్డెన్ హ్యాట్రిక్
- ఎదురులేని రాయల్స్..రాజస్తాన్ ఖాతాలో ఎనిమిదో విజయం
- పవర్లో ఉన్న పార్టీకే మానుకోట జై.!
- లైఫ్, హెల్త్, యాక్సిడెంట్ కవరేజ్.. పాలసీ ధర రూ.1,500!
- ఢిల్లీ పాంచ్.. ముంబై సిక్స్.. ఐపీఎల్లో క్యాపిటల్స్కు ఐదో విజయం
- ఓటింగ్ టైమ్ పెంచండి.. ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
- వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
- ప్రజలు మళ్లీ మోసపోవద్దు.. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు : కేటీఆర్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది