
తెలంగాణం
ట్రైనింగ్ ఇయ్యలే.. శాలరీ ఇస్తలే..జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అవస్థలు
డ్యూటీలో చేరి రెండు నెలలు దాటినా తప్పని ఇబ్బందులు కఠిన నిబంధనలతో టెన్షన్ ఎక్కడ సంతకం పెడితే ఏ సమస్య వస్తుందోనన్న భయం కొత్తగా సెలక్ట్ అయిన జూనియర
Read Moreరైతులకు రూ.150 కోట్లు ఇచ్చాం: మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనగలు, మినుములు, జొన్న,
Read Moreఅవినీతికి తావుండొద్దు
అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా కొత్త అర్బన్ పాలసీ ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్బన్ పాలసీలో భాగంగా కొ
Read Moreతండా స్కూళ్లకు మూసివేత దెబ్బ
విద్యాశాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా స్కూళ్లలోని స్టూడెంట్లను వేరే బడులకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బడుల మూ
Read Moreరైతులకు రూ.150 కోట్లు ఇచ్చాం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనగల
Read Moreవర్షాలు లేక తగ్గనున్న పసుపు దిగుబడి
వర్షాలు కురవడం లేదు.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లో నీళ్లు లేవు.. భూగర్భ జలాలు అడుగంటాయి. వీటన్నింటి ప్రభావం.. నిజామాబాద్, కామారెడ్డి పసుపు రైతులపై పడిం
Read Moreకేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా..
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటను ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పేదల
Read Moreకార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం: ఈటెల
కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వైద్య రంగంలో ప్రజలు మెచ్చే విధంగా పని చేస్త
Read Moreకేంద్ర బడ్జెట్ లో కొత్త కేటాయింపులు లేవు : గుత్తా
కేంద్ర బడ్జెట్ లో కొత్త కేటాయింపులు లేవన్నారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్న బడ్జెట్ లోనే కోతలు కోశారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి
Read MoreFRO అనిత కు భద్రత : గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం
కుమ్రంభీం జిల్లా సారసాలలో దాడికి గురైన FRO అనిత కు భద్రత కల్పించింది ప్రభుత్వం. తనకు కోనేరు కృష్ణతో ప్రాణహాని ఉందని అనిత కోరడంతో గన్ మెన్ లను కేటాయిం
Read More9 నుంచి తహశీల్దార్ల నిరసన
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమయ్యారు తహశీల్దార్లు. ఈ నెల 9 నుంచి వర్క్ టు రూల్ తో పాటు.. 15 నుంచి సామూహిక సెలవులకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్
Read Moreకేటీఆర్ ట్విటర్ కే పరిమితమయ్యారు: డీకే అరుణ
టీఆర్ఎస్ నాయకులు కమీషన్ ఏజెంట్లుగా వ్వవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రాజెక్టులకు పైసలు
Read Moreరాష్ట్ర బీజేపీ క్యాడర్ పై పోలీసుల థర్డ్ డిగ్రీ: బండి సంజయ్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తమ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుండటంతో కేసీఆర్ కు
Read More